ఈ ఐఏఎస్ కి అన్య మతాల లౌడ్ స్పీకర్లు వినిపించవు.. కనిపించవు
ఆవిడ ఓ ఐఏఎస్ అధికారిణి. ప్రజలను, మతాలను సమానంగా చూడాల్సిన ఓ అధికారిణి హిందూమతంపై నిత్యం విషం చిమ్ముతూ వార్తాల్లోకి ఎక్కారు. మధ్యప్రదేశ్ లో దేవాలయ లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఐఏఎస్ అధికారి శైలబాలా మార్టిన్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ...









