News

News

ఈ ఐఏఎస్ కి అన్య మతాల లౌడ్ స్పీకర్లు వినిపించవు.. కనిపించవు

ఆవిడ ఓ ఐఏఎస్ అధికారిణి. ప్రజలను, మతాలను సమానంగా చూడాల్సిన ఓ అధికారిణి హిందూమతంపై నిత్యం విషం చిమ్ముతూ వార్తాల్లోకి ఎక్కారు. మధ్యప్రదేశ్ లో దేవాలయ లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఐఏఎస్ అధికారి శైలబాలా మార్టిన్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ...
News

గంగాధర మండపం వద్ద రథశాల నిర్మాణం

శ్రీశైలం దేవస్థానంలో స్వర్ణరథం కోసం గంగాధర మండపం సమీపంలో ప్రత్యేక రథశాలను నిర్మించనున్నామని శ్రీశైల దేవస్థాన ఇన్‌చార్జ్‌ ఈఓ ఇ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఏనుగుల చెరువు, పంచ మఠాలు, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఏనుగుల చెరువులో బోటింగ్‌ నిర్వహణకు ప్రణాళికలు...
News

సంస్కృత యూనివర్శిటీలో ఇస్లామిక్ సంస్కృతికి ప్రయత్నాలు?

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ సంస్కృత యూనివర్శిటీలో హిజాబ్ వివాదం రేగింది. ముస్లిం విద్యార్థులు బురఖా, హిజాబ్ ధరించి రావడంతో వివాదం మొదలైంది. దీంతో సనాతన ధర్మం పరిఢవిల్లే ప్రాంతంలో ఇస్లామికీకరణ ప్రయత్నాలు మొదలయ్యాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హిజాబ్ ధరించి...
ArticlesNews

సర్ తాన్ సే జుడా అంటూ నినాదాలు

ముస్లింలు మళ్లీ సర్ తాన్ సే జుడా’’ (తల నుంచి మొండెం వేరుచేయడం) అన్న నినాదాల్ని బహిరంగంగా అందుకున్నారు. యూపీలోని ముజఫర్ నగర్ లో రోడ్లపైనే ముస్లిం గుంపు ఈ నినాదాలిచ్చింది. ఓ హిందువు దైవ దూషణ చేశాడంటూ ముస్లిం ఛాందసులు...
ArticlesNews

75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మన నాలుగో అణ్వస్త్ర జలాంతర్గామి

భారతదేశం తన నాలుగో న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరీన్‌ను (ఎస్ఎస్‌బిఎన్) ఈ వారంలోనే పెద్ద హడావుడి లేకుండా ప్రారంభించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామిని విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం (షిప్ బిల్డింగ్ సెంటర్‌) నుంచి ఈ నెల...
ArticlesNews

కార్తిక ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రి కార్తిక మాసోత్స వాలకు సిద్ధమైంది. నవంబర్‌ రెండు నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు కార్తిక మాసోత్సవాల్లో నిత్యం మల్లేశ్వరస్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. రోజూ మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో...
News

సమైక్యత, సమగ్రతకు యువత పాటుపడాలి

జాతీయ సమైక్యత, సమగ్రతకు యువత ప్రత్యేకంగా పాటుపడాలని ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె. గంగాధరరావు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడా మంత్రిత్వ శాఖ,గుంటూరు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్న...
News

పంచారామాలు, శబరిమలైకు ప్రత్యేక బస్సులు

పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తున్నట్టు తూర్పు గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. రాజమహేంద్రవరం బస్‌ స్టేషన్‌లో ఈ మేరకు బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ మాసంలో ప్రతి...
News

రాజకీయాలకు అతీతంగా భారతీయ కిసాన్‌ సంఘ్‌

రాజకీయాలకు అతీతంగా రైతు సమస్యలపై స్పందించడంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) ముందుంటుందని బీకేఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎం.శ్రీధర్‌రెడ్డి అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని లయన్స్‌క్లబ్‌ కమ్యూనిటీ హాలులో బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు గోపు నారాయణమూర్తి అధ్యక్షతన భారతీయ కిసాన్‌ సంఘ్‌...
1 1,038 1,039 1,040 1,041 1,042 2,479
Page 1040 of 2479