మహా కుంభమేళాలో భక్తులకు ఏడంచెల భద్రత
జనవరి 13న మహా కుంభమేళా మొదలై, ఫిబ్రవరి 26 వరకు సాగనున్నది. ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు మహా కుంభమేళాకు తరలిరానున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహా కుంభమేళాకు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో...








