గిన్నిస్ రికార్డుల్లోకి అయోధ్య దీపోత్సవం
రామాలయం నిర్మాణం తర్వాత అయోధ్యలో జరిగిన తొలి దీపోత్సవం రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది. అత్యధికంగా 25 లక్షల ప్రమిధలు వెలిగించడంతో అయోధ్య దీపకాంతుల్లో మిలమిలలాండింది. అలాగే 1,121 వేదాచార్యులు ఏకకాలంలో హారతి ఇవ్వడం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు...









