News

News

గిన్నిస్ రికార్డుల్లోకి అయోధ్య దీపోత్సవం

రామాలయం నిర్మాణం తర్వాత అయోధ్యలో జరిగిన తొలి దీపోత్సవం రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది. అత్యధికంగా 25 లక్షల ప్రమిధలు వెలిగించడంతో అయోధ్య దీపకాంతుల్లో మిలమిలలాండింది. అలాగే 1,121 వేదాచార్యులు ఏకకాలంలో హారతి ఇవ్వడం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు...
News

దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటి

దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యి విషయంలో అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటిని నియమించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు....
ArticlesNews

ఆధునిక భారత సమగ్రత సారథి సర్దార్ పటేల్

( అక్టోబర్ 31 - సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి ) రైతు ఉద్యమాలలో గాంధీజీ అనుచరుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి, 1917లోనే బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వరాజ్యం కావాలంటూ గాంధీజీ తయారు చేసిన విజ్ఞప్తి పత్రంపై సంతకాలు సేకరిస్తూ...
ArticlesNews

దివ్యోపదేశాల దీపావళి!

( అక్టోబర్ 31 - దీపావళి ప్రత్యేకం ) రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లి అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని చీల్చి...
News

అర్చకుడు వారిస్తున్నా… రామాలయంలో నమాజ్

మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని రామ మందిరంలో ముగ్గురు ముస్లింలు నమాజ్ చేశారు. రుస్తమ్, అక్బర్, బాబు ఖాన్ గా గుర్తించారు. దీంతో స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో...
News

కొత్త గ్రహాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధునాతన స్పెక్టోగ్రా్‌ఫను ఉపయోగించి ఆ గ్రహాన్ని గుర్తించామని.. ఇదో అద్భుత ఆవిష్కరణ అని ఫిజికల్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ (పీఆర్‌ఎల్‌) కి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఈ గ్రహాన్ని టీఓఐ-6651బీగా పిలుస్తున్నామని తెలిపారు....
News

శ్రీవారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం..

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి...
News

కార్తిక మాసోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

శ్రీశైల క్షేత్రంలో నవంబరు 2 నుంచి డిసెంబరు వరకు జరగనున్న కార్తిక మాసోత్సవాల ఏర్పాట్లను దేవస్థాన ఇన్‌చార్జ్‌ ఈఓ ఇ.చంద్ర శేఖర్‌రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. క్యూలైన్లు, లడ్డూప్రసాదాల తయారీ, ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం పుష్కరిణిహారతి, పాతాళగంగ, పార్కింగ్‌ ప్రదేశాల...
News

దీపావళి పండగ వేళ కొత్త రైళ్ళు

దీపావళి పండగకు ముందు రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో 200 కొత్త రైళ్లను ప్రకటించింది. పండగ వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో ఉండే రద్దీని దృష్టిలో...
News

రష్యా దేశస్తుల హరేకృష్ణ నగర సంకీర్తన

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో రష్యా దేశస్తులు చేపట్టిన హరేకృష్ణ నగర సంకీర్తన కమనీయంగా సాగింది. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవరణ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు అక్కడి నుంచి అమ్మవారిశాల వరకు సుమారు 4 గంటల పాటు...
1 1,026 1,027 1,028 1,029 1,030 2,479
Page 1028 of 2479