సమరసత కోసం కార్యాచరణతో కూడిన ప్రణాళిక : సాధు సంతుల ప్రతిన
లోకమాత అహల్యబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్బంగా త్రివేణి సంగమ (గోదావరి, మంజీరా, హరిద్రా నదుల) క్షేత్రమైన కందకుర్తిలో ( ఇందూరు జిల్లా,తెలంగాణ ) సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పూజ్య ధర్మాచార్యుల సమ్మేళనం జరిగింది. 7 జిల్లాల నుండి...









