18న తితిదే నూతన మండలి తొలి సమావేశం
టీటీడీ నూతన ధర్మకర్తల మండలి మొదటి సమావేశం ఈ నెల 18న జరగనుందని సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు అన్నమయ్య భవనంలో సమావేశమై పలు అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎజెండా...









