Gallery

Gallery

పాకిస్థాన్‌లో వ్యాపారం.. పైసా కూడా తిరిగిరాదు.. ఇది మాత్రం పక్కా..

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఆర్థికంగా పాకిస్థాన్‌ చాలా మెరుగ్గా ఉండేది. అదే సమయంలో కొరియా యుద్ధం కూడా ప్రారంభం కావడంతో అమెరికా అవసరాల రీత్యా పాక్‌, తుర్కియేల్లో పశ్చిమ దేశాల కంపెనీలను ఏర్పాటు చేలా ప్రోత్సహించింది. కానీ, కాలం గడిచే కొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. సైన్యం పెత్తనం పెరగడం, బోర్డుల్లోకి పాక్‌ ప్రభుత్వ మనుషులు చేరడం వంటివి పెరిగిపోయాయి. ప్రస్తుతం అక్కడున్న ఎంఎన్‌సీలు (బహుళజాతి సంస్థలు) పెట్టేబేడా సర్దుకొని...
GalleryNews

మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

మహాకుంభమేళాకు 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే మాఘపౌర్ణమి పుణ్య స్నానాలకు అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో నూతన ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 10 వ తేదీ రాత్రి...
GalleryNews

గాంధీ…. నెహ్రూ సంభాల్ సంభాషణ

సంభాల్‌ ‌పరిణామాలతో దుఃఖితులైన ఒక వర్గం ఉన్న మాట నిజం. ఆ వర్గమే హిందువులు. ప్రస్తుతం చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్న ఒక నివేదిక ప్రకారం సంభాల్‌లో బాధితులు హిందువులే. ఈ నివేదిక 2024లో, జామా మసీదు సర్వే అనంతర పరిణామాల నేపథ్యంలో తయారయిందని అనుకోవద్దు. అది వందేళ్ల క్రితం1924లో రూపొందింది. నివేదిక రూపకర్తలు హిందూ నాయకులని అలవాటు ప్రకారం అనుకోవద్దు. సంభాల్‌లో బాధితులు హిందువులేనని ఆ నివేదిక ద్వారా...
1 2 3 4 12
Page 2 of 12