Gallery

GalleryNews

చవితి చంద్రుడిని ఎందుకు చూడరాదు?

భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని పూజించుట మన సాంప్రదాయము, ‘సర్వాత్వా కర్మాణి కుర్వీత’’ అను వాక్యముననుసరించి మనము చేయు ప్రతి కర్మను తెలిసి చేయవలయును. మన భారతీయ పర్వ దినములలో ‘‘వినాయక చతుర్ది’’ ఒకటి. దీనిని గూర్చి శాస్త్రములందు అనేక విధము లుగా యున్నది. ఇందు వినాయకుని స్వరూపం, వాహనము, వివాహము విషయములు సమగ్రముగా చర్చించబడుచున్నవి. పురాణ కథలు వినాయకునిగూర్చి పురాణగాథలెన్నో గలవు. చవితి వినాయకునకు ప్రీతికరమైన తిథియని ధర్మశాస్త్రములు...
GalleryNews

కుటుంబ వ్యవస్థ సనాతనధర్మం ఇచ్చిన గొప్ప వరం.

కుటుంబ ప్రభోదన్ కుటుంబ వ్యవస్థ మన సనాతనధర్మం మనకిచ్చిన ఒక గొప్ప వరం. కుటుంబంలో అందరి మధ్య సుహృద్భావం, సహకారం ఉండడం అవసరం. అపుడే పరిస్థితులను ఎదుర్కొనగలిగిన మనస్థితి ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులను కూడా మనం క్షేమంగా, సౌమ్యంగా చక్కబెట్టే అవకాశం ఉంటుంది. మన ఇంట్లోనే సామరస్యం లేకపోతే పరిసరాలను నియంత్రించలేం. అందుకే మన పెద్దలు ‘ఇంటగెలిచి రచ్చగెలవ’మన్నారు. మనస్సు విప్పి ఇంట్లో అందరం మాట్లాకుంటున్నామా? ఉదాహరణకు అబ్బాయి స్కూల్‌...
Gallery

వృక్షా బంధన్‌తో పర్యావరణ పరిరక్షణ

మహా వృక్షాల పరిరక్షణకు రాఖీ కట్టాలి.. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌ పిలుపునిచ్చారు. విశాఖలోని రైల్వే గెస్ట్‌హౌస్‌ దగ్గరున్న సుమారు 138 ఏళ్ల చరిత్ర కలిగిన మహా మర్రి వృక్షానికి గ్రీన్‌ క్లైమేట్‌ బృందం, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల, లిటిల్‌ ఏంజెల్స్‌ పాఠశాల విద్యార్థులు రాఖీ కట్టి పూజలు నిర్వహించారు. కార్మిక...
GalleryNews

ఆధ్యాత్మిక సాధనకు, ఆరోగ్య పరిరక్షణకు దక్షిణాయనం

వరుస వ్రతాలు.. పెద్ద పెద్ద పండుగలు.. నవరాత్రులు.. ఇలా కోలాహలంగా సాగిపోయే కాలం వచ్చేస్తున్నది. ప్రతి నెలలోనూ పండుగలతో నిండి ఉన్న దక్షిణాయనం ఆగమిస్తున్నది. ఈ ఆరు మాసాల సమయం.. ఎన్నెన్నో పర్వాలు పలకరిస్తాయి. వీటి ఆంతర్యం గ్రహిస్తే మన ఆరోగ్య సాధనే అసలు రహస్యంగా కనిపిస్తుంది. కాలం పవిత్రమైనది. ప్రతి ఘడియా విలువైనదే! ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించకుండా ఉండటానికి, కాల జాలాన్ని అర్థం చేసుకోవడానికి మన రుషులు ఎంతో...
Gallery

పాకిస్థాన్‌లో వ్యాపారం.. పైసా కూడా తిరిగిరాదు.. ఇది మాత్రం పక్కా..

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఆర్థికంగా పాకిస్థాన్‌ చాలా మెరుగ్గా ఉండేది. అదే సమయంలో కొరియా యుద్ధం కూడా ప్రారంభం కావడంతో అమెరికా అవసరాల రీత్యా పాక్‌, తుర్కియేల్లో పశ్చిమ దేశాల కంపెనీలను ఏర్పాటు చేలా ప్రోత్సహించింది. కానీ, కాలం గడిచే కొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. సైన్యం పెత్తనం పెరగడం, బోర్డుల్లోకి పాక్‌ ప్రభుత్వ మనుషులు చేరడం వంటివి పెరిగిపోయాయి. ప్రస్తుతం అక్కడున్న ఎంఎన్‌సీలు (బహుళజాతి సంస్థలు) పెట్టేబేడా సర్దుకొని...
1 2 3 12
Page 1 of 12