అమరవీరులకు నివాళిగా 2,700 కిలోమీటర్ల యువకుడి సైకిల్ జర్నీ
దేశంలోనే అత్యధిక నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా పేరు పొందిన బస్తర్కు చెందిన ఒక యువకుడు 2,700 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లేందుకు ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఇది సాహస యాత్ర లేదా రికార్డుల కోసం చేసే ప్రయాణం కాదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి...













