11 తరాలుగా ఈ ఆలయంలో పూజారులందరూ దళితులే…. వందల ఏళ్ళ క్రితమే వివక్షను పారద్రోలిన ఉప్పులూరు.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు గ్రామంలోని ఓ ఆలయంలో తరతరాలుగా దళితులే అర్చకులుగా ఉండడం సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉప్పులూరులో ఉన్న చెన్నకేశవ ఆలయంలో దళితులు అర్చకులుగా కొనసాగుతున్నారు. అక్కడ నిత్యం పూజలు...














