Articles

ArticlesNews

టీకా చాలా సురక్షితం – సీసీఎంబీ డైరెక్టర్

కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవేనని సీసీఎంబీ డైరెక్టర్‌ డా.రాకేశ్‌ మిశ్రా తెలిపారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాతే వాటికి అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సీసీఎంబీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో శాకాహారం తీసుకునేవారిలో తక్కువ మంది...
ArticlesNews

రామాపచార చారిత్ర‌క‌ తప్పిదాన్ని పెద్ద జీయ‌ర్‌ స్వామి ఎలా సవరించారు?

పెరియార్‌ గా పిలువబడే ఇ వి. రామస్వామి నాయకర్ రాజకీయ జీవనం జాతీయ కాంగ్రెస్ తో ప్రారంభమైంది. బ్రిటీష్ పాలకులకు అనుకూలమైన, బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్ పార్టీలో చేరారు. విదేశీ పర్యటనల ప్రభావంతో, హిందూమత వ్యతిరేక ద్రవిడ కజగం ఉద్యమం ప్రారంభించారు....
ArticlesNews

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి లీలలు

రాష్ట్రంలో ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసి అనేక గ్రామాలను “క్రీస్తు గ్రామాలు”గా మార్చివేసినట్టు ప్రకటించి జైలుపాలైన కాకినాడకు చెందిన మతోన్మాద పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో అనేక విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం కేవలం మతమార్పిడులకు మాత్రమే పరిమితం కాదు....
ArticlesGalleryNewsProgramms

గుండె గుండెలో రాముని గుడి

అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధిని సేకరించే నిమిత్తం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఈ నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. అలాగే మన ఆంధ్ర...
ArticlesNews

భారత సముద్ర జలాల్లో చైనా నౌకల రహస్య సంచారం

సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవి (ప్లాన్‌) జలాంతర్గాముల కోసం తరచూ భారత్‌ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది. ఇందుకోసం సముద్ర సరిహద్దులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. అంతేకాదు.. నౌకలకు సంబంధించిన కీలక...
ArticlesNews

అన్నదాన ప్రభువు శ్రీ కాశీనాయన

గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితోర్గురుః| గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః|| ||గురు గీత|| సర్వ జగత్తు శ్రీ గురు పరబ్రహ్మ మధ్యయందుండును. సమస్త జగమునూ గురు స్వరూపమే. మరియొక వస్తువు లేదు. సకలాత్మక పరబ్రహ్మ స్వరూపమగు గురుదేవునికి...
ArticlesNews

ఆ పాస్టరు – మోసంలో మాస్టరు – పేదలే వారి లక్ష్యం సారూ….

తమిళనాడులోని వెల్లూరులో ఒక పాస్టర్ పిల్లల చదువుల నిమిత్తం స్కాలర్‌షిప్ ‌లు ఇప్పిస్తానని చెప్పి అనేకమంది రోజువారీ కూలీలను మోసం చేశాడు. రోజువారీ కూలీ కుమార్ కు, తన ఇద్దరు పాఠశాలకు వెళ్ళే పిల్లల విద్య కోసం ఆర్థిక సహాయం అవసరమైంది....
ArticlesNews

పాకిస్థాన్ లో ఏడాదికి 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి : లాక్డౌన్ లో మరింత వేగవంతం.

పాకిస్థాన్ లో మతపరంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు మతాలకు చెందిన 1,000 మంది బాలికలు ప్రతి సంవత్సరం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ, అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కరోనావైరస్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో...
1 303 304 305 306 307 342
Page 305 of 342