Articles

ArticlesNews

అయోధ్య కేసులో తీర్పు రిజర్వు

దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుదీర్ఘంగా 40 రోజుల పాటు కొనసాగిన ఈ వాదనలు బుధవారం వాడీవేడిగా కొనసాగాయి. అనుకున్న సమయం కంటే గంట ముందే వాదనలు పూర్తయ్యాయి. అయితే, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు...
ArticlesNews

బంగ్లాదేశీ వలసదారుల ద్వారా భారత్ లో విస్తరిస్తున్న జమాత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద కార్యకలాపాలు : ఎన్ఐఏ

బంగ్లాదేశ్ టెర్రరిస్టు సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JUM) ప్రస్తుతం భారత్ లో తన కార్యకలాపాలను విస్తరిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) డైరెక్టర్-జనరల్ యోగేష్ చందర్ మోదీ సోమవారం తెలిపారు. బంగ్లాదేశీ వలసదారుల ద్వారా ఇప్పటికే దాని తన పాద ముద్రలను...
ArticlesNews

ఖగోళ విజ్ఞానమయం రామాయణం

ఆదికవి, రామాయణ కావ్యాన్ని మనకందించిన మహర్షి వాల్మీకి గొప్ప ఖగోళవేత్త అని చాలమందికి తెలియదు. ఆయనకు ఖగోళవిజ్ఞానంపై ఉన్న పట్టు రామాయణ కావ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రామాయణంలో పేర్కొన్న ఖగోళ విషయాలు, సందర్భాలు నూటికి నూరుపాళ్లు సరైనవని ఆధునిక శాస్త్రవేత్తలు...
ArticlesNews

UCC for secular India

It’s time to took up the issue of Uniform Civil Code issue and to initiate the debate on UCC at the national level. Now that Supreme Court castigated successive governments...
ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతితోనే లౌకిక భారతం సాకారం

“ఉమ్మడి పౌరస్మృతి” పై దేశవ్యాప్త చర్చ మొదలు కావడం అత్యంత ఆవశ్యకం. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంపై దృష్టిసారించని గత ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు గుర్రుగా ఉన్న ఈ తరుణంలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం “ ఉమ్మడి పౌరస్మృతి” అంశాన్ని స్వీకరించే...
ArticlesNews

గత 350 సంవత్సరాలుగా మన కోసం యేసు ఏం చేశాడు? ఆఫ్రికన్ సోదరులారా కళ్ళు తెరవండి.

గత 350 సంవత్సరాలుగా యూరోపియన్ల క్రూరత్వం నుండి ఆఫ్రికాను కాపాడటానికి ఏమీ చేయని జీసస్… అవినీతిపరులైన రాజకీయ నాయకులు, దురాశాపరులైన యూరోపియన్లు తమకు చేసిన గాయాల నుండి యేసు క్రీస్తు తమకు ఉపశమనం  కలిగిస్తాడని ఆఫ్రికాలోని క్రైస్తవులు భావిస్తారు. ఆఫ్రికాలోని ఏ...
ArticlesNews

మానవతావాది… నిఖార్సైన కార్మిక నేత… రాష్ట్ర యోగి… శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే…

ఈరోజున యావత్ భారత దేశంలో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా కార్మిక, కర్షక వర్గాలలో ఎంతో ఆదరంతో ప్రముఖంగా చెప్పుకునే పేరు శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే. స్వాతంత్య్రానంతరం భారతదేశం తన ఆర్థిక స్వావలంబన కోసం పారిశ్రామి కీకరణ మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నది....
ArticlesNews

భారతమాత పుత్ర రత్నం నానాజీ

నానాజీ దేశ్‌ముఖ్ (11 అక్టోబర్ 1916 - 27 ఫిబ్రవరి 2010) అని కూడా పిలువబడే చండికదాస్ అమృతరావు దేశ్‌ముఖ్ ఒక సామాజిక కార్యకర్త. విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాల్లో పనిచేసిన ఆయనకు పద్మ విభూషణ్ వరించింది. నానాజీ మరణాంతరం...
1 294 295 296 297 298 310
Page 296 of 310