అయోధ్య కేసులో తీర్పు రిజర్వు
దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుదీర్ఘంగా 40 రోజుల పాటు కొనసాగిన ఈ వాదనలు బుధవారం వాడీవేడిగా కొనసాగాయి. అనుకున్న సమయం కంటే గంట ముందే వాదనలు పూర్తయ్యాయి. అయితే, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు...












