It has become very difficult for everyone to do the funeral of those who died due to corona. In some places, the funeral is unofficially costing over Rs 40,000./- In...
కరోనా కారణంగా కాలం చేసిన వారి అంత్యక్రియలు చెయ్యడం ప్రతి ఒక్కరికీ చాలా కష్టంగా పరిణమించింది. కొన్నిచోట్ల ఆ అంత్యక్రియలకు అనధికారికంగా 40 వేల రూపాయల పైచిలుకు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా గూడూరులోని కొంతమంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
The Vignan Vihar School of the Rashtriya Swayamsevak Sangh, which till yesterday provided a cultured education to thousands of students on the outskirts of Visakhapatnam, has now been turned into...
విశాఖపట్నం నగర శివార్లలోని గుడిలోవలో నిన్నమొన్నటిదాకా కొన్నివేల మంది విధ్యార్ధులకు సంస్కారంతోకూడిన విద్యను అందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన విజ్ఞాన్ విహార్ స్కూలు, ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా మారిపోయింది. అంతేనా, ఈ 100 పడకల కోవిడ్...
కరోనాకు మందొచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే. కరోనాకి మందొచ్చేసింది. అది కూడా పూర్తి భారతీయ పరిజ్ఞానంతో. ఇది సామాన్యమైన విషయమేమీ కాదు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ కనుక్కొని ప్రపంచానికి అందించిన మన దేశం నేడు కరోనాని తొలగించే మందుని కూడా...
మోడీ భారతంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయ్. స్వాతంత్రం అనంతరం...... ముఖ్యంగా 1980 ప్రాంతాల నుంచి రావణకాష్టంలా రగిలిపోతూ ఉండిన కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంతమేర ప్రశాంత వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు తెలిసిందే. అప్పుడప్పుడూ కొన్ని చెదురుమదురు...
దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయం సేవకులు తమకు తాముగా ముందుకు వచ్చి దేశాన్ని దేశ ప్రజలను ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడవేయడం లో విశేష కృషిని కలుపుతారు అన్న విషయం...
భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి,...
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ టీఎంసీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల పేరుతో టీఎంసీ కార్యకర్తలు, జీహాదీ శక్తులు రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. బీజేపీ కార్యాలయాలపై, బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగడమే...
ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసను ఆర్.ఎస్.ఎస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక ప్రకటనలో ఆరోపించారు. బెంగాల్ లో ఎన్నికైన ప్రభుత్వం తక్షణ కర్తవ్యం...