భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం...
దర్భంగా రైల్వేస్టేషన్ పేలుళ్ల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన మహమ్మద్ నాసర్ ఖాన్ తన ఇంట్లో వారికి కూడా మస్కాకొట్టాడు. ఇందుకోసం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ పేరు వాడుకొన్నాడు. తాను...
స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకు మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, భగత్ సింగ్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. భారత స్వతంత్ర సంగ్రామంలో విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర అనగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఏ విధంగా అయితే జాతీయ నాయకులు, విప్లవకారులు...
సంతుష్టీకరణ రాజకీయాలు మనకు స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రారంభమయ్యాయి. క్రీ. శ. 1921 వ సంవత్సరం వీటికి ప్రారంభ కాలం. ఖిలాపత్ ఉద్యమ కాలంలో పూర్తిస్ధాయిలో మొదలైన బుజ్జగింపు రాజకీయాలు, నాటి నుండి నేటి వరకూ అవి అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి. ఇవి...
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఘట్టం. ప్రజాస్వామ్య పునాదులను కదలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు, ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే. 1975,...
టిప్పు సుల్తాన్ గురించి కొన్ని పత్రికలు, వెబ్ సైట్ లు వ్రాసిన హెడ్డింగ్ లు ఇలా ఉన్నాయి... బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్... మైసూర్ టైగర్ టిప్పుసుల్తాన్..... తండ్రిని మించిన శూరుడు టిప్పు సుల్తాన్.... మహా దేశభక్తుడు టిప్పు సుల్తాన్..........
చైనా దృష్టి భారత రక్షణ వ్యవస్థలోని కీలక వెబ్సైట్లపై ఉందని తేటతెల్లమైంది..! వాటిని హ్యాక్ చేయడానికి శతవిధాల యత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల రెండోవారం పశ్చిమ బెంగాల్లోని మాల్దా సమీపంలోని బంగ్లాదేశ్ సరిహద్దులో అరెస్టైన చైనా గూఢచారి హాన్ జున్వేను...
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోన్న వేళ.. వ్యాక్సిన్లు ఆశాదీపంగా కనిపించాయి. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా టీకాలపై ఆధారపడిన సీషెల్స్, మంగోలియా, బహ్రెయిన్ వంటి దేశాలు వ్యాక్సిన్ల పంపిణీని...
రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ జగపతి బాబుది డిఫరెంట్ లైఫ్ స్టైల్. చుట్టూ వైఫైలా హైఫై నాగరికత నాట్యం చేస్తున్నా.. తను మాత్రం ప్రకృతి ఒడిలో ముద్దు బిడ్డే. తెలుగు లోగిళ్లకు పరిచయం అక్కర్లేని ఈ ఫ్యామిలీ...
ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం.. అని నినదించిన జాతీయ నాయకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ.. నా దేశంలో ద్వంద్వ ప్రభుత్వానికి స్థానం లేదని.. పోరాడి.. ప్రాణత్యాగం చేసిన మహోన్నత దేశభక్తుడు... స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్ భారతీయులపై విదేశీ భావజాలాలను, సిద్ధాంతాలను రుద్దడం...