Articles

ArticlesNews

సత్యాన్ని దాచి ప్రజాకవిగా చలామణి అవుతున్న మావోయిస్టు వరవరరావుని ఎందుకు విడుదల చేయకూడదంటే…..

ఏళ్ళతరబడి అతిశయోక్తులతో కూడిన ప్రజాజీవితం లో ఉండి,  భారత దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదు అని భావించే ఈయనను ‘మావోయిస్ట్ కవి’ గా అభివర్ణించడానికి విలేకరులు, సంపాదకులు జంకుతూ ఉండవచ్చు. విలేఖరులు కానీ సంపాదకులు కానీ ఆయనను మావోయిస్టు కవి...
ArticlesNews

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే

వేలాది విదేశీయుల్నిగడ గడ లాడించిన సైనికధీరుడతడు! కోట్లాది స్వదేశీయుల్నిసమరం వైపు నిలిపిన సాహసవీరుడతడు! స్వతంత్ర్యదేవి సాక్షాత్కారముకై ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అతడు! ఆంగ్ల అంధకారాన్ని పారద్రోలి దేశమంతా వెలుగులు నింపిన క్రాంతికారుడతడు! ఆ ఒక్కడే! తొంబయ్యేళ్ళ సంగ్రామానికి తొలిబలిదానకేతనం ఎగురేశాడు.... ఆ ఒక్కడే!...
ArticlesNews

స్వయంసేవకులకు సేవలోనే అపరిమిత ఆనందం

దేశం అంతా ఈ కొరొనా మహమ్మారి విజృంభణ సమయంలో సమాజం పట్ల అచంచల ప్రేమ కలిగిన కొంతమంది సంఘ స్వయంసేవకులు మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో డాక్టర్ విజయ్ అనే ఒక...
ArticlesNews

అసలు ఆ రోజేం జరిగింది? చైనా ఎందుకు వెనకడుగు వేసింది?

జై భవానీ... అనే ఒకే ఒక్కపిలుపు కోసం భారత నావికాదళం ఎదురుచూసిన క్షణం.. జూలై 4 రాత్రి.. 5 ఉదయాన భారత్ లో ఏం జరిగింది?? సమస్త భారత ప్రజానీకమూ గుండెలమీద చెయ్యి వేసుకొని నిద్రిస్తున్న వేళ. దేశానికి ప్రధాన కాపలాదారు...
ArticlesNews

కరోనా వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు – అయినా ఆ సమాచారాన్ని కప్పిపుచ్చింది – WHO మౌనంగా ఉండిపోయింది – చైనా వైరాలజిస్ట్ వెల్లడి

“డిసెంబర్ నుండి వుహాన్ నుండి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనా ప్రభుత్వానికి తెలుసు, కాని అంతర్జాతీయంగా చైనా ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ సమాచారాన్ని చైనా కప్పిపుచ్చింది.” అని చైనా వైరాలజిస్ట్ యాన్ లి - మెంగ్ ఆన్...
ArticlesNews

అక్రమ చర్చి నిర్మాణం విషయంలో ఉదాసీనత: అధికారులపై ఎన్.హెచ్.ఆర్.సికి గ్రామస్థుల ఫిర్యాదు 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా దొరసానిపల్లి గ్రామంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మించేందుకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి ఇళ్లను ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్...
ArticlesNews

ఏపీలో క్రైస్తవ మతమార్పిళ్ల అంశంలో ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన సమగ్ర నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ...
ArticlesNews

హద్దులు దాటిన చైనా – సత్తా చూపిన భారత్

గాల్వన్ లోయలోకి ఇటీవల చైనా చొరబడటం, అక్కడ దౌర్జన్యానికి తెగబడి 20 మంది భారతీయ సైనికులను హతమార్చడంతో దీర్ఘకాలంగా నలుగుతున్న ఇండో-చైనా సరిహద్దు వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.  1962 యుద్ధం తరువాత ఇంత పెద్ద ఎత్తున దారుణానికి పాల్పడిన చైనాతో సరిహద్దు...
ArticlesNews

అద్భుత ఆవిష్కరణల చిరునామా డ్రోన్ ప్రతాప్

పేదరికం కారణంగా నెల ఫీజు కట్టలేనందుకు ఉంటున్న హాస్టల్ నుండి గెంటివేయబడ్డ విద్యార్థి ప్రతాప్ ఇప్పుడు అనేక దేశాల నుండి ఆహ్వానాలు అందుకుంటున్నాడు. గ్రామీణ నేపధ్యం నుండి వచ్చి తన ప్రతిభాపాటవాలతో 21 ఏళ్లకే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఓ...
ArticlesNews

1962 నాటి వార్త నేడు ఒక హెచ్చరిక

జూలై 15, 1962 లో వచ్చిన వార్తాపత్రిక శీర్షిక, 'చైనీస్ దళాలు గాల్వన్ పోస్ట్ నుండి ఉపసంహరించుకుంటున్నాయి'. అనేది. అదే వార్త ఇప్పుడు జూలై 2020 లో కూడా వైరల్ అవుతోంది. 1962 నాటి అనుభవం మనకు ఇప్పుడు ఒక హెచ్చరిక...
1 295 296 297 298 299 325
Page 297 of 325