"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అన్నట్లుగా జనని, జన్మభూమి స్వర్గం కంటే మిన్న. అలాగే మాతృభాష కూడా అమ్మ అంత ప్రియమైనది, అమ్మ చేతి ముద్ద అంత రుచియైనది, అమ్మ ఒడి అంత వెచ్చనిది, భద్రమైనది. ఎన్ని భాషలు నేర్చిన...
ఆగస్టు 15వ తేదీ ఉదయం... విజయవాడ గుణదల రోడ్ లో ఓ వేరుశనక్కాయల గుట్ట మీద జాతీయ జెండా సగర్వంగా ఎగురుతూ కనిపించింది. ప్రక్కనే ఆ శనక్కాయలమ్మే పెద్దమ్మ. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆగి "ఈ జెండా ఎందుకెగరేశావ్ పెద్దమ్మా?"...
వీరబ్రహ్మం గారి జనన కాలం, తల్లిదండ్రుల వివరాలు స్పష్టంగా తెలియవు. నంది కొండ మఠాధిపతి వీరభోజయాచార్యులు, వీర పాపాంబలు వీరిని పెంచి పెద్దచేశారు. హఠ, రాజ, స్వర, మంత్ర, లయ- వంటి వివిధ యోగ మార్గములలో మహా యోగం సాధించిన శ్రీ...
ఎవరు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా మేరా భారత్ మహాన్... అవును 75 సంవత్సరాల స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న మేరా భారత్ నిజంగా, నిస్సందేహంగా మహాన్. వర్తమాన ఆధునిక ప్రపంచంతో అడుగులు కలుపుతూ 5 - జి టెలికామ్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి గొప్ప సాంకేతిక...
75 ఏళ్ల స్వతంత్ర భారతం అమృతోత్సవాలకు సిద్ధమవుతోంది. సుమారు రెండు శతాబ్దాల పాటు ఆంగ్లేయులతో అనితర సాధ్య, అవిరళ, అవిశ్రాంత పోరాటం సాగించిన భారతీయ స్వాతంత్ర్య పోరాట యోధులను ఎందరినో నేడు మనం స్మరించుకుంటూ ఉన్నాం. వారిలో గత ఏడున్నర దశాబ్దాల...
* ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడూ ఆనందోత్సాహాలతో ఉన్నాడు. అన్ని అడ్డంకులనూ, సంక్షోభాలనూ అధిగమించి మన దేశం 75 సంవత్సరాల కాలఖండాన్ని దాటింది. ఈ...
ఈరోజు కర్నూలు జిల్లా హాలహర్వి మండలం ఇరుపాపుర గ్రామంలో జాతీయ సంగోలి రాయన్న సేన ఆధ్వర్యంలో, స్వాతంత్ర్య సమరయోధుడు ‘క్రాంతి వీర’ సంగోలి రాయన్న 226 వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగోలి రాయన్న అభిమానులు, విద్యార్థులు, గ్రామ...
* ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ వ్యాసం VSK పాఠకులకు ప్రత్యేకం నేటికి భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. ఇంకా సంవత్సర కాలం కొనసాగుతాయి కూడా. అంతమాత్రాన...
2018 సెప్టెంబర్ 17 నుండి 19 వరకూ న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో మూడు రోజులపాటు జరిగిన “భవిష్య భారతం” సమావేశాలలో వివిధ విషయాలపై RSS సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ వివరణ ఇచ్చారు. ఆ సందర్భంగా భారత జాతీయ...
“ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం...