Articles

ArticlesNews

దుర్గాష్టమి రోజు మహాగౌరిగా శ్రీశైల భ్రమరాంబిక

అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో ఆమె శరీరం నల్లగా మారిపోతుంది. ఆమె తపస్సుకుమెచ్చి శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. అప్పటి నుంచి గౌరవర్ణంతో కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అమ్మవారు....
ArticlesNews

దేవీ శరన్ననవరాత్రులకు.. ఒక్కోచోట ఒక్కో పేరు..! అవేంటో మీకు తెలుసా..?

దేశంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో దసరా ఒకటి. మొత్తంగా పది రోజులు, తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం అందుకే వీటిని 'నవరాత్రులు, శరన్నవరాత్రులు' అని పిలుస్తాం. అశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి...
ArticlesNews

పుట్టిన 5రోజులకే అవయవ దానం.. అత్యంత పిన్న ఆర్గాన్ డోనర్‌గా రికార్డ్

దేశంలోనే అత్యంత పిన్న వయసులో ఆర్గాన్ డోనర్‌గా నిలిచింది గుజరాత్ సూరత్‌కు చెందిన చిన్నారి. పుట్టుకతోనే బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజులు చిన్నారి అవయవాలను దానం చేశారు కుటుంబసభ్యులు. అవయవ దానం ప్రాముఖ్యాన్ని ప్రజలందరు గుర్తించాలని కోరారు కుటుంబసభ్యులు. తమ...
ArticlesNews

అపశకునం కాదు, దేవుడి విగ్రహాలతో రీసైక్లింగ్‌

ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తాం. ఇంట్లో ఉండే దేవతామూర్తుల విగ్రహాలు, పటాలు, ఫొటో ఫ్రేములు జారిపడినా, పక్కకు ఒరిగిపోయినా అపశకునంగా భావిస్తారు. అందుకే మరింత శ్రద్ధగా పూజ చేయడంతో పాటు, పూజాసామగ్రిని ఎంతో...
ArticlesNews

తెలుగు భారతికి వెలుగు హారతి ఇచ్చిన సాహితీ జ్ఞానపీఠం విశ్వనాథ సత్యనారాయణ

( సెప్టెంబర్ 10 - కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి ) ఆధునిక యుగంలో ఎందరు కవులు తెలుగునాట పుట్టినా, గిట్టినా విశ్వనాథ తీరు వేరు. ఎందరు పూర్వాంధ్ర మహాకవులు చరిత్రలో ఉన్నా, ఒకడు ‘నాచన సోమన’ అని ఆయనే అన్నట్లుగా,...
Articles

సమాజ సేవకుడు, భారతరత్న నానాజీ దేశ్ ముఖ్

( అక్టోబర్ 11 -నానాజీ దేశ్ ముఖ్ జయంతి ) అది అక్టోబర్ 11, 1916, మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో ఉన్న కడోలి అనే గ్రామం. ఆ గ్రామంలో ఆ రోజు పుట్టిన బిడ్డ ఏదో ఒకరోజు దేశం గర్వించదగ్గ గొప్ప...
Articles

అసత్య ప్రచారం వెనుక అసలు నిజాలు

“సనాతన ధర్మం, తమిళ అస్తిత్వం గురించి అనేక వక్రీకరణలు చేస్తున్నారు. ఈ విషయం తోల్కప్పియమ్, తిరుక్కురళ్, శిలాపాతికరం వంటి గొప్ప గ్రంధాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఈ వక్రీకరణలు జరిగాయని డీఎంకే తో సహా అందరికీ తెలుసు” సనాతన ధర్మాన్ని గురించి సాగుతున్న...
Articles

మొగలులను ఎదిరించిన ధీరనారి ‘‘రాణి దుర్గావతి’’

(అక్టోబరు 5 - రాణి దుర్గావతి జయంతి) రాణి దుర్గావతి ధైర్య, సౌశీల్యాలకు పెట్టింది పేరు. ఆమె రాజపుత్ర రాకుమారి. 1524 అక్టోబరు 5న బుందేల్ఖండ్ రాజు కీరపాలిసింగ్‌కు కుమార్తెగా కలింజర్ కోటలో జన్మించింది, దుర్గావతి 1542 గరామాండ్గా పాలకుడైన సంగ్రామ్...
Articles

ఆంధ్రుల పోరాట పటిమను తెలియజేసిన ‘ఆంధ్రా శివాజీ’ పర్వతనేని వీరయ్య చౌదరి

(అక్టోబరు 4 - పర్వతనేని వీరయ్య చౌదరి జయంతి) భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. ఆంగ్లేయుల బారి నుంచి మాతృభూమి దాస్య శృంఖలాలు తొలిగించేందుకు తమ సర్వస్వాన్ని అర్పించిన మహానుభావులు ఎందరో. తెలుగునేలపై సైతం ఎందరో సమరయోధులు తమ...
ArticlesNews

విశ్వనరుడను నేను అని ఎలుగెత్తి చాటిన కవి కోకిల గుర్రం జాషువా

(సెప్టెంబర్ 28 - గుర్రం జాషువా జయంతి) ఏ దేశమైనా అత్యున్నత స్థాయికి చేరాలంటే ముందుకు కావాల్సింది ఆ దేశపు ప్రజల మధ్య ఐక్యత. ఐకమత్యమే బలం. ఐకమత్యంతోనే ప్రగతి సాధ్యం. ప్రజలమధ్య సామరస్యం ఉంటే ఐకమత్యం దానంతట అదే నెలకొంటుంది....
1 276 277 278 279 280 350
Page 278 of 350