స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ సారథులు – 16 ; కాశీ నాథుని నాగేశ్వరరావు
సామాన్య కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో మాన్యుడిగా రూపొందిన మహోన్నత వ్యక్తి దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు. స్వతంత్ర జీవన ప్రతిపత్తితో అమృతాంజనం కంపెనీని స్థాపించి అపారమైన ధనాన్నీ, కీర్తినీ ఆర్జించిన ప్రజ్ఞాధురీణులు. జన్మభూమి సేవాపారీణతతో 'ఆంధ్రపత్రిక'ను స్థాపించి జాతీయోద్యమ స్ఫూర్తిని...













