Articles

Articles

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిలో ఉన్నది పొగరా? విగరా?

సీతారామశాస్త్రిని చాలా దగ్గరనుండి చూశాను. అతడి కెంత పొగరో మీకు తెలియదు. నాకు తెలుసు. అంత పొగరున్నవాడు ఇంత జనాదరణ ఎలా పొందగలిగాడు? చదవండి…విగరున్నవాడికే పొగరు ఉంటుంది. అది సహజం. ఆ మాత్రం పొగరు లేకుంటే ఆ ‘విగరు’ (ఇది ఇంగ్లీష్...
Articles

ఈశాన్యంలో మొఘల్‌లను తిప్పికొట్టిన లచిత్ బోర్ఫుకాన్

నేడు జయంతి మొఘల్ సామ్రాజ్యం 17వ శతాబ్దంలో భారత ఉపఖండంలోని చాలా ప్రాంతాలలో ఆధిపత్యం చెలాయించింది. దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమి నుండి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ వరకు విస్తరించి ఉన్న సామ్రాజ్యం అహోం రాజ్యంలో భాగమైన అస్సాంపై కూడా కన్నేశారు....
ArticlesNews

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ……

ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం...
ArticlesNews

సమతా రథ సారధి గురునానక్

భారతదేశ సాధు పరంపరలో ఒకరు. సిక్కు మతస్థాపకుడు. సిక్కుల ప్రథమగురువు కూడా. వేదాంత సారాన్నంతటినీ శుద్ద దేశభాషలో, ప్రజల వ్యావహారిక భాషలో తెలియజెప్పినవాడు. గురునానక్ క్రీ.శ. 15 వ శతాబ్దంలో కార్తీక పూర్ణిమ రోజు పంజాబ్ లో నేటి పాకిస్తాన్ లోని...
ArticlesNews

బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక?

2016లో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎర్రకోట ప్రాకారాల నుండి బలూచ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, దానిని చాలా మంది అప్రస్తుత, అనాలోచిత ప్రసంగంగా అభివర్ణించారు. దానికి కారణం దక్షిణ భారతదేశంతో బలూచ్ సంస్కృతికి ఉన్న సంబంధం గురించి వారికెవరికీ...
Articles

కార్మిక రంగంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బద్దలు చేసిన దత్తోపంత్ ఠేంగ్డే

101వ జయంతి  కార్మిక రంగం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం కనిపిస్తుంది. భారత దేశంలో ఆ రంగంలో వారి ఆధిపత్యాన్ని బద్దలు చేయడమే కాకుండా, సైద్ధాంతిక భూమికను సహితం పటాపంచలం కావించి, దేశంలోనే అతిపెద్ద జాతీయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించిన...
ArticlesNews

ఇవిగో మూడువేల ఏళ్ళనాటి మన పూర్వీకుల అవశేషాలు

మన పూర్వీకుల జీవన విధానాన్ని తెలిపే ఆనవాళ్లు, అతిపురాతన వస్తువులు.. అబ్బుర పరిచే అవశేషాలు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్‌ గ్రామాల్లో బయటపడ్డాయి. ఆనాటి సమాధి, వారు వాడుకున్న సామాగ్రీ వెలుగు చూశాయి. ఇవి సుమారు...
ArticlesNews

టీకా కొరతంటూ రచ్చ చేశారు – ఇచ్చాక చేతులు ముడుచుకు కూర్చున్నారు

* రాష్ట్రాల వద్ద 15 కోట్ల డోసులు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం నవంబర్‌ 5 నాటికి దాదాపు 108 కోట్ల డోసులను పంపిణీ చేశారు. మరో 15 కోట్ల 54లక్షల డోసులు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్దే ఉన్నాయి. అన్ని...
ArticlesNews

డిజిటల్ చెల్లింపుల్లో భారత ప్రజల విప్లవం.. నగదు రహిత చెల్లింపుల్లో భారత్ దే రికార్డు

భారత్ మారుతోంది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయట బజారుకు వెళ్లాలంటే పర్సులో క్యాష్.., లేదంటే ATM కార్డు ఉండాల్సిన అవసరమే లేదు.! చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలూ..! అన్ని చెల్లింపులు చిటికేలో చేసేయ్యోచ్చు..! రోడ్డు మీద ఛాయ్ బండి నుంచి...
Articles

1984 సిక్కుల ఊచకోతకు 37 ఏళ్ళు!… న్యాయం దక్కేనా?

న్యూఢిల్లీ: స్వతంత్ర భారత దేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఊచకోతగా 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యా అనంతరం సిక్కులపై దేశ వ్యాప్తంగా జరిగిన హత్యాకాండను పేర్కొనవచ్చు. ఈ దుర్ఘటన జరిగి 37 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఆ...
1 256 257 258 259 260 310
Page 258 of 310