Articles

ArticlesNews

భోగి పండుగ విశిష్టత.. గోదాదేవి కథ..

మన తెలుగువారు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-3 ; కన్నెగంటి హనుమంతు

భరతమాత దాస్య శృంఖలాలు త్రెంచేందుకు ఎందరో బలిదానం చేశారు.అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. వారిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు కన్నెగంటి హనుమంతు సహాయ నిరాకరణోద్యమం ఉదృతంగా కొనసాగుతున్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల పుండుమీద కారం...
ArticlesNews

కళ్యాణ్ సింగ్ పదవీ త్యాగంతోనే నేడు భవ్యమైన రామ మందిరం

గతంలోని వలస పాలకుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కారణంగానే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది. చివరకు 1992లో రెండోసారి `కరసేవ’ జరిగినప్పుడు...
ArticlesNews

హైందవం మతం కాదు.. సనాతన ధర్మం

శతాబ్దాల పాటు సనాతన ధర్మంగా భావిస్తున్న హైందవ ధర్మానికి కొందరు అజ్ఞానులు మతమనే ముద్ర వేశారు. వేదాలు, ఉపనిషత్తుల్లోని అంతులేని విజ్ఞానం పునాదిగా ఏర్పడిందే హైందవ ధర్మం. మేధస్సు, ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం ఖండాంతరాలకు విస్తరించింది. సింధు లోయ నాగరికత తర్వాత...
ArticlesNews

విశ్వవ్యాప్త రామాయణం

జనవరి 22 న జరిగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది.శ్రీ రాముని జీవితాన్ని తెలిపే రామాయణ ఇతిహాసం భారతదేశం సరిహద్దులను దాటి విస్తరించింది. భారతీయుల దృష్టిలో రాముడు ఈ భూమి మీద నడయాడిన ఒక అవతారం....
ArticlesNews

రామభక్తిపై మాకు కాపీరైట్ లేదు : ఉమాభారతి

* వికాస్ పథక్ కేంద్ర మాజీ మంత్రి, రామజన్మభూమి ఉద్యమంలో ముఖ్యమైన పాత్రధారులలో ఒకరుగా, బిజెపి ప్రముఖ నాయకురాలుగా పేరొంది కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమాభారతి బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో డిసెంబర్ 6, 1992న అయోధ్యలో ఉన్నారు. ఈ...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-2 ; ద్వారబంధాల చంద్రయ్య దొర

ద్వారబంధాల చంద్రయ్య దొర (1860-1891) భరతమాత దాస్య శృంఖలాలు త్రెంచేందుకు ఎందరో బలిదానం చేశారు.అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. వారిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. చరిత్ర మరిచిన అనేకమంది త్యాగధనులలో ద్వారబంధాల చంద్రయ్య దొర ఒకరు. అల్లూరి సీతారామరాజుకు...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-1 ; కోరుకొండ సుబ్బారెడ్డి

ఎందరో వీరుల పోరాటాలు, ప్రాణత్యాగాలే ఈ నాటి ఈ స్వాతంత్రం. ఆ పోరాటాల్లో 1857 తిరుగుబాటు ప్రధానమైనది. వీరసావర్కర్ ఈ తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పిలిచాడు. సంగ్రామంగా పిలవడానికి కారణం దీనిలో అన్ని ప్రాంతాలు పాల్గొన్నాయి. వారందరిదీ ఒకటే...
ArticlesNews

వాగ్గేయకార చక్రవర్తి త్యాగరాజస్వామి

( జనవరి 6 - త్యాగరాజస్వామి వర్ధంతి ) సనాతన జీవన విధాన ముఖ్య లక్ష్యం మోక్ష సాధన. తమ సంగీతం ,సంకీర్తనల ద్వారా భగవంతుడికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయులు భారతంలో కోకొల్లలు. అటువంటి మహనీయుల కోవకి చెందిన...
ArticlesNews

జాతీయోద్యమంలో తెలుగు ‘కలాలు’

భారతదేశం మూడు శతాబ్దాలపాటు పారతంత్య్ర కుతంత్రాల్లో అలమటించింది. బ్రిటీష్‌ ‌వారి కుటిల దాస్య శృంఖలాల్లో మగ్గింది. భారతీయులు స్వాతంత్య్రరహిత జీవనాన్ని భరించలేకపోయారు. పారతంత్య్ర జీవనాన్ని అనుభవిస్తున్న భారతీయులకు వీరసావర్కర్‌ ‌మాటలు స్ఫురించాయి. ‘‘పక్షి బంగారు పంజరంలో బంధించబడి జీవించడం కన్నా స్వేచ్ఛారణ్యాల్లో...
1 256 257 258 259 260 342
Page 258 of 342