Articles

ArticlesNews

ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి

అది 1922 వ సంవత్సరం. ఆంగ్లేయుల పాలనా కాలం. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుతూ గుంటూరు జిల్లా పెదనందిపాడు కేంద్రంగా పన్ను నిరాకరణ ఉద్యమం గ్రామ గ్రామాన జరుగుతున్న రోజులవి. గుంటూరు జిల్లా కాకుమాను గ్రామం. గ్రామానికి జిల్లా...
ArticlesNews

‘హరిజన నాయకుడు’ కి 90 ఏళ్ళు

తెలుగునాట సమరసతా సాహిత్యంలో మరో కలికితురాయి ఆచార్య NG రంగా వ్రాసిన ‘హరిజన నాయకుడు’ నవల వెలువడి 89 సంవత్సరాలు పూర్తయింది. ‘హరిజన నాయకుడు’ నవల అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ అమృతభాండమే. హిందూ సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అస్పృశ్యతను విద్యతో,...
ArticlesNews

వెయ్యేళ్లనాటి భారతీయ కమ్యూనిజం

ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం ప్రారంభం వెయ్యేళ్ళ క్రితం దక్షిణ భారతాన సమతా నినాదంతో ఓ గొప్ప విప్లవం వెలుగు చూసింది. విశేషణం కోసం కాక వాస్తవ అర్థం కోసం దీనిని వీక్షించాలి. ఎందుకంటే...
ArticlesNews

మహాత్మా గాంధీకి నిజమైన వారసత్వం ఆర్‌ఎస్‌ఎస్!

* నేడు మహాత్ముని 74వ వర్ధంతి  మహాత్మా గాంధీగా ప్రసిద్ధి చెందిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 150వ జయంతిని మనం జరుపుకుంటున్న సందర్భంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) గాంధీ వారసత్వానికి నిజమైన వారసునిగా స్పష్టంగా ఉద్భవించింది. మహాత్మా గాంధీ దృఢమైన...
ArticlesNews

గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన అణుధార్మిక శాస్త్రవేత్త శ్రీ రజ్జూభయ్యా

రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్)  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు. 29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు....
ArticlesNews

అఖండ భారత జాతి కన్న మరో శివాజీ… నేతాజీ

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్‌ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్‌ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం...
ArticlesNews

అతలాకుతలమవుతున్న అమెరికా

బైడెన్ సర్కారు చేతులెత్తేసినట్టేనా? అమెరికాలో కరోనా వైరస్‌ (coronavirus) మరోసారి ఆసుపత్రులపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో రోగులు ఆసుపత్రుల్లో చేరిక పెరుగుతోంది. గతేడాది జనవరి 14న అక్కడ రికార్డు స్థాయిలో 1,42,273 మంది ఆసుపత్రుల్లో చేరగా.....
ArticlesNews

ఆంగ్లేయులు మన విద్యా విధానాన్ని కాపీ కొట్టి వాళ్ళ దరిద్రాన్ని మనకు అంటగట్టారు

ఆ.... మన దేశంలో ఏముందండీ.... ఆకలి, అవిద్య, అనాగారికతా తప్ప.... ఆ ఆంగ్లేయులొచ్చి కదా మనకు నాగరికత నేర్పింది? వారేగా రోడ్లు, రైల్వే లైన్లు నిర్మించి మనకి సాంకేతికతను పరిచయం చేసింది? వాళ్ళేగా మనకు సైన్సును నేర్పింది అంటూ మాట్లాడే కొందరు...
ArticlesNews

ఆధునిక భారత ఆది గుర్విణి శ్రీమతి సావిత్రిబాయి ఫూలే

మహాత్మా జోతిబా ఫూలే సామాజిక సమతా ఉద్యమానికి అగ్రేసరులు. సావిత్రిబాయి ఫూలే వారి సతీమణి. ఒక పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ తప్పక ఉంటుంది. మహిళలు బయకు వచ్చే స్థితిలేని సమయంలో సావిత్రిబాయి జోతిబా ఫూలేకు సామాజిక కార్యక్రమాలలో అడుగడుగునా...
ArticlesNews

కనుమరుగైపోతున్న దురాచారాలపై కలవరమెందుకు?

విధవరాండ్రపై వివక్ష ...... మన ఆచరణలో మధ్యలో ఏర్పడిన రుగ్మత అది. అహల్యాబాయి హోల్కర్, కేలడి చెన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రాస్మణి, మహారాణి తారాబాయి భోంస్లే వీరందరూ భర్తృ హీనులే. రాజ్యాలేలారు. భర్తృ హీనను నిరాదరించమని ఏ ధర్మ శాస్త్రమూ...
1 254 255 256 257 258 310
Page 256 of 310