Articles

ArticlesNews

హిందూ పద పాదషాహీ శివాజీ మహారాజ్

(ఫిబ్రవరి 19 - శివాజీ మహారాజ్ జయంతి) మొగలులు సహా పలు ముస్లిం నవాబుల పాలనలో నిశ్చేష్టురాలైపోయిన భరతమాతకు విముక్తి కల్పించి స్వతంత్ర పరిపాలనకు నాంది పలికినవారిలో అగ్రగణ్యుడు శివాజీ. మొగల్ సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుడు...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 21 ; భోగరాజు పట్టాభి సీతారామయ్య

ఆంధ్రనాయకులు కొందరు తమ సొంత ప్రాంతం గురించేకాక మొత్తం దేశం గురించి ఆలోచించిన వారు. జాతీయ నాయకులతో పెద్ద వసమని సత్సంబంధాలు కలిగిన వారై, జాతీయ ఉద్యమాలను తీర్చిదిద్దారు. తమ సొంత పట్టణాలు, జిల్లాల మీద పూర్తి పట్టుతో, స్థానిక ప్రజలను...
ArticlesNews

డీఎంకే పాలనలో తమిళనాట పెరుగుతున్న బలవంతపు మతమార్పిడులు

తమిళనాడులో ద్రవిడ నమూనా పాలనలో బలవంతపు మతమార్పిడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బలహీన మనస్కులను లోబరచుకుని మతం మార్చే ప్రక్రియ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కోయంబత్తూరు దగ్గర మదురతామలై వద్ద జరిగిన సంఘటన వంటి సంఘటనలు సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. దినేష్‌కుమార్ అనే...
ArticlesNews

సందేశ్‌ఖాలి సందేశం

రాజా రామమోహనరాయ్‌, బంకించంద్ర, టాగూర్‌, సుభాశ్‌బోస్‌ వంటి వారు పుట్టిన గడ్డకు పట్టిన దుర్గతి ఇది. ఇదే ఆధునిక బెంగాల్‌ దుస్థితి. ఇదంతా ఒక మహిళ ముఖ్యమంత్రిగా అఘోరిస్తున్న రాష్ట్ర వాస్తవిక చిత్రమంటే నమ్మక తప్పదు. అధికార పార్టీలోని గూండాలూ, పోలీసులూ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ సారథులు – 20 ; కోలవెన్ను రామకోటేశ్వరరావు

జాతీయోద్యమంలో ప్రముఖ న్యాయవాదిగా, సుప్రసిద్ధ పాత్రికేయుడుగా, గ్రంథ రచయితగా, అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా అందరి మన్ననలను పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోలవెన్ను రామకోటేశ్వరరావు. ఆయన 1894 అక్టోబర్ 22వ తేదీన నరసరావుపేటలో జన్మించారు. రామకోటేశ్వరరావు వియ్యన్న పంతులు గారి రెండో కుమారుడు, నరసరావుపేట...
ArticlesNews

సంఘ్‌ అంటేనే ఒక చెడు అని దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకు ఇచ్చే సమాధానం ఏంటి..??

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎంతో సహనశీలి, రక్షణాత్మకమైనది, ధృడమైన మద్దతుదారుగా నిలుస్తుంది ముఖ్యంగా యువతకు కానీ, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం సంఘ్‌ను విద్వేషంతో కూడున్నది, సమాజంలో విద్వేషాన్ని పెంపొందిస్తున్నదని నిత్యం ప్రచారం చేస్తూ ఉంది. కానీ, సంఘ్ మాత్రం ఎప్పుడు...
ArticlesNews

పర్వత పుత్రిక – రాణి గైడన్లు

“తన ప్రజలకోసం, తను నమ్మిన ప్రయత్నం కోసం సర్వం త్యాగం చేసిన ఇటువంటి ప్రజ్ఞ్యావంతురాలు, ధీరవనిత ఉండడం, ఆ దేశానికే గర్వకారణం. ఆమె తన జీవితకాలంలోనే ఎంతో ప్రసిద్ధి పొందింది” – భారత చరిత్రకారుడు ( 17 ఫిబ్రవరి - రాణి...
ArticlesNews

ఉమ్మడి పౌర స్మృతి అవశ్యకత

వేష భాషలు వేరైనా .. మనమంతా ఒక్కటే... భారతీయులమే అన్న భావన నూట ముపై కోట్లమంది ప్రజల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయింది.' స్వాతంత్రమే నా జన్మ హక్కు', 'జైహింద్', వంటి నినాదాలతో కులమతాలకు అతీతంగా ఒక్కటై బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి స్వాతంత్ర్యం...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ సారథులు – 19 ; పురిపండ అప్పలస్వామి

పురిపండా అప్పలస్వామిగారు బహుభాషా కోవిదుడు. సాహితీవేత్త, మానవతావాది, జర్నలిస్టు, అనువాదకుడు, ఇంకా చాలా చాలా... 1904 నవంబర్ 13 న విజయనగరం జిల్లా సాలూరులో జన్మించారు. 1921లో తండ్రి మరణానంతరం ఉద్యోగాన్వేషణలో విశాఖపట్నం చేరుకున్నారు. సర్వే డిపార్టుమెంట్లో ఆఫీసు బాయ్ గా...
ArticlesNews

ధర్మ స్థాపన కోసం జీవితాన్ని ధారపోసిన త్యాగ నిరతుడు భీష్ముడు

( ఫిబ్రవరి 16 - భీష్మాష్టమి ) భీష్ముడు అనగానే ధైర్యసాహసాలకు మారుపేరైన రూపం మెదులుతుంది. తండ్రి కోసం, కొడుకుల కోసం, ధర్మ స్థాపన కోసం జీవితాన్ని ధారపోసిన త్యాగ నిరతుడు భీష్ముడు. ఇచ్ఛామరణ వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణం వచ్చాక...
1 254 255 256 257 258 350
Page 256 of 350