Articles

ArticlesNews

గానరస పానశాల-ఘంటసాల వర్ధంతి నేడు

ఆయన స్వరం షడ్జమం, రాగం రిషభం, గానం గాంధారం, మాధుర్యం మధ్యమం, పాట పంచమం, ధ్వని దైవతం, నాదం నిషాదం...సప్తస్వర సమ్మిళతమైన ఆ గానరస పానశాల మన ఘంటసాల. తెలుగువారి ఇలవేలుపు తిరుమల వేంకటేశ్వరుడు. గాయకలోకంలో తెరవేలుపు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఇంటింటా...
ArticlesNews

ఆ కొండలు చూసిన కొత్త సూర్యోదయం ‘తిల్కా మాంఝీ’

తన ఆదివాసీలపై దాష్టీకాన్ని చూడలేక బ్రిటిషర్లను ఎదిరించిన విప్లవకారుడు. అమాయకులను అధిక శిస్తుతో వేధిస్తున్న తెల్లవాళ్లపై పోరుబావుటా ఎగరేసిన అడవిబిడ్డ. తన అనుచరులతో కలిసి బ్రిటిష్‌ కంపెనీ కోశాగారాన్ని దోచుకొని.. దాన్ని పేదలకు పంచిన ఇండియన్‌ రాబిన్‌ హుడ్‌ తిల్కా మాంఝీ....
ArticlesNews

ఉత్తరాఖండ్‌లో మజార్ జీహాద్‌కు కారకులెవరు?

ఉత్తరాఖండ్.. దేవభూమిగా భావించే పుణ్యభూమి అది. అటువంటి దేవభూమి.. ఉత్తరాఖండ్ లో గత కొన్నేళ్ళుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు, అటవీ భూముల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న మసీదులు, మదర్సాలు సమాధులు ( మజార్స్ )...
ArticlesNews

ఎక్కడ సామరస్యం?

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన నాలుగు రోజులకే జ్ఞానవాపి అంశం దేశంలో చర్చనీయాంశం కావడం కేవలం యాదృచ్ఛికం. ఆ చర్చ కొనసాగేదే కూడా. భారత పురావస్తు శాఖ నివేదిక వెలువడడం, జనవరి 29న ఉత్తరాఖండ్‌ జ్యోతిషపీఠం శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానందను జ్ఞానవాపి...
ArticlesNews

పీఠాధిపతి కాబోయి ప్రధాని అయిన నిష్కామ కర్మయోగి

ఆర్థికంగా అత్యంత సంక్షుభిత కాలంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవిని అధిరోహించి దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించినవాడు, దేశ గతిని సమూలంగా మార్చేసి ఆధునిక భారతదేశపు ప్రగతిని పరుగులు తీయించినవాడు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడంతో మొదలుపెట్టి ఆర్థిక స్వాతంత్ర్యం తేవడం వరకూ దేశమాత...
ArticlesNews

దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో వేటికి అవి చాలా ప్రత్యేకం. అలాంటి వాటిలో దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి. విశేష ఖ్యాతి, పురాణ ప్రసిద్ధిగల పర్యాటక ప్రాంతంగా ఈ ఆలయానికి ఎంతో పేరుంది....
ArticlesNews

కర్ణాటక సంగీత పితామహుడు, భక్తాగ్రేసరుడు పురందరదాసు

( ఫిబ్రవరి 9 - పురందరదాసు ఆరాధనోత్సవం ) కర్ణాటక పదకవితా పితామహుండని పేరు పొందాడు. కన్నడ భాషలో రాసిన వారి పదాలు ప్రజల నాలుకల పై నాట్య మాడుతుంటాయి.ప్రజల భాషలు ఆడిపాడుకోవడానికి వీలుగా సరళంగా సుబోధకంగా ఉండే పదాలు చెప్పిన...
ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతి : మన న్యాయవ్యవస్థ ఏమంటోంది?

ఉమ్మడి పౌరస్మృతిని ప్రధానంగా వ్యతిరేకిస్తున్నది ముస్లిములు. ఆ ఓటుబ్యాంకు తరిగిపోతుందని ఆందోళన చెందే రాజకీయ పక్షాలు ఇన్నాళ్ళూ యూసీసీకి అడ్డం పడ్డాయి. యూసీసీ అమలు చేస్తే తమ మతానికి చెందిన ఆచార సంప్రదాయాలకు అడ్డమంటూ ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు దుష్ప్రచారం...
ArticlesNews

ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతిలో ఏముంది?

భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమల్లోకి తీసుకొస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ యూసీసీని ఆమోదించింది. ఇంతకీ ఆ చట్టంలో ఏముందో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 14 ; మాగంటి అన్నపూర్ణ

1921 మార్చి 31న గాంధీజీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహా విజయవాడ విచ్చేశారు. రెండు లక్షలకు పైగా ప్రజలు విచ్చేసిన ఆ మహాసభలో గాంధీజీ ఉపన్యసించడానికి కర్రలతో నిర్మించిన వేదిక పైకి వచ్చారు. ప్రజలు ఆయనను దగ్గరనుండి దర్శించాలనే...
1 249 250 251 252 253 342
Page 251 of 342