పోరాట యోధురాలు రాణి వేలు నాచ్చియార్
( జనవరి 3 - రాణి వేలు నాచ్చియార్ జయంతి ) బ్రిటిష్ అరాచకత్వంతో దేశమంతా అల్లకల్లోలం నెలకొన్న సమయంలో.. ఆంగ్లేయులను ఊచకోత కోసి, రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నారు ఆ వీరవనిత. తన కరవాలంతో తెల్లదొరల మెడలు తుంచారు. ఆ యోధురాలే...













