Articles

ArticlesNews

పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

పితృ దేవతల్ని శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు పురాణాల్లో అనేకం ఉన్నాయి. అసలు పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుందీ కథా సందర్భం. ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ ఆ రోజు శ్రాద్ధ...
ArticlesNews

గో సంరక్షణకు మనం ఏం చేయొచ్చు?

గోవు పరదేవతా స్వరూపం. గోవు సకల దేవతా స్వరూపం. పీఠాలలో చేసే గజ పూజ, అశ్వ పూజ పశుపూజ. కాని గోవుకు చేసే పూజ సాక్షాత్ కామాక్షికి చేసిన పూజతో సమానము. గోవు అంటే దేశవాళి గోవు. వేరేవి గోవులు కాదు....
ArticlesNews

శ్రీ రామలల్లా ప్రాణ ప్రతిష్ఠా వేడుక – ఒక నూతన శకానికి శుభారంభం

జనవరి 22, 2024న అయోధ్యలో ఐక్యత, భక్తి, సామరస్యం మరపురాని సంగమం కనిపించింది. దేశం నలుమూలల నుండి విభిన్న నేపథ్యాలు, విశ్వాసాల నుండి ప్రజలు రామాలయంలోని శ్రీ రామలల్లా ప్రాణ ప్రతిష్ఠను చూసేందుకు ఒకచోట చేరారు. శ్రీ రాంలల్లా రాక భారతదేశం...
ArticlesNews

అవి ‘జ్ఞాన’చక్షువులు

సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య, ప్రముఖ చలనచిత్ర గేయ రచయిత (హిందీ) గుల్జార్‌లకు 2023 సంవత్సరానికి గాను జ్ఞాన్‌పీఠ్‌ ‌పురస్కారానికి ఎంపిక చేశారు. జ్ఞాన్‌పీఠ్‌ ‌దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం. ఇది 58వ పురస్కారం. ఆధ్యాత్మికత అంటేనే అంతర్గత ప్రయాణం. మనను...
ArticlesNews

కృష్ణమ్మ సిగలో కూచిపూడి కళాసుమాలు

కూచిపూడి నాట్యం.. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం పేరుతో ఆవిర్భవించిన ఓ అపురూప కళారూపం. విశ్వవిఖ్యాతమైన ఈ నాట్య కళలో నిష్ణాతులైన నలుగురికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలు వరించాయి. సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధారెడ్డి(ఢిల్లీ) దంపతులకు అకాడమీ...
ArticlesNews

సర్వ జీవాదరణం.. సర్వేశ్వర ప్రీతికరం

( మార్చి 1 - వివక్ష వ్యతిరేక దినోత్సవం ) అభివృద్ధికి, అత్యున్నతికి నిలువుటద్దం వివక్షా రహిత సమాజం. ఎలాంటి వివక్షలూ లేకుండా సోదరభావంతో మెలగమని ప్రబోధిస్తుంది మన వేదభూమి. మధ్యలో వచ్చిన కొన్ని స్వార్థ శక్తుల అజ్ఞానం లేదా అహంకారం...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 30 ; వావిలాల గోపాలకృష్ణయ్య

సమాజశ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం పరితపించిన సేవాతత్పరులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య. నిరాడంబరమైన ఖద్దరు పంచి, భుజంపైన కండువా, చేతిలో పంట ఖద్దరు సంచితో సంచరించే గొప్ప మానవతావాది. పేదల సంక్షేమాన్ని త్రికరణ శుద్ధితో కాంక్షించి నిరుపేద బాంధవుడు వావిలాల. ఆయన విద్యాభ్యాసం...
ArticlesNews

కణాదుడి నుంచి కలాం దాకా భారతీయ వైజ్ఞానిక వైభవం

‘త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం’ (పది ఆయుధాలు చేతబట్టిన దుర్గవు (భరతమాతవు) నీవే! బంకించంద్ర ఛటర్జీ 1870లో ‘వందేమాతరం’లో చెప్పినట్లుగా ఇప్పటి అజేయ, అమేయ శక్తిశాలి ఆత్మనిర్భర భారత్‌ ‌కల సాకారమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించుకున్న నవవైజ్ఞానిక...
ArticlesNews

‘‘ సర్వోత్తములు మన గాడిచర్ల వారు’’

( ఫిబ్రవరి 29 - గాడిచర్ల హరి సర్వోత్తమ రావు వర్థంతి ) వందేమాతరం ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడిగా కఠోర జైలు జీవితం అనుభవించిన వ్యక్తి ‘ఆంధ్రా తిలక్’ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు. అకుంఠిత దీక్షతో తన...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 29 ; నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు

భారతదేశం తననుతాను పూర్తిగా పరిపాలించుకోవాలని, స్వరాజ్యం తన ప్రజల కోసం మాత్రమేకాక, మానవజాతి ఆధ్యాత్మిక, మేధోవికాసానికి అవసరమన్న అరవిందుల ప్రబోధనతో ఉత్తేజితులు అయిన నడింపల్లివారు 1907లో ఎఫ్.ఏ చదువుతుండగా బిపిన్ చంద్రపాల్ గుంటూరులో చేసిన ఉపన్యాసాలతో కదనకుతూహలంతో ఊర్రూతలూగారు. సంఘవిప్లవం, రాజకీయ...
1 250 251 252 253 254 350
Page 252 of 350