Articles

ArticlesNews

విశ్వవ్యాప్త రామాయణం

జనవరి 22 న జరిగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది.శ్రీ రాముని జీవితాన్ని తెలిపే రామాయణ ఇతిహాసం భారతదేశం సరిహద్దులను దాటి విస్తరించింది. భారతీయుల దృష్టిలో రాముడు ఈ భూమి మీద నడయాడిన ఒక అవతారం....
ArticlesNews

రామభక్తిపై మాకు కాపీరైట్ లేదు : ఉమాభారతి

* వికాస్ పథక్ కేంద్ర మాజీ మంత్రి, రామజన్మభూమి ఉద్యమంలో ముఖ్యమైన పాత్రధారులలో ఒకరుగా, బిజెపి ప్రముఖ నాయకురాలుగా పేరొంది కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమాభారతి బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో డిసెంబర్ 6, 1992న అయోధ్యలో ఉన్నారు. ఈ...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-2 ; ద్వారబంధాల చంద్రయ్య దొర

ద్వారబంధాల చంద్రయ్య దొర (1860-1891) భరతమాత దాస్య శృంఖలాలు త్రెంచేందుకు ఎందరో బలిదానం చేశారు.అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. వారిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. చరిత్ర మరిచిన అనేకమంది త్యాగధనులలో ద్వారబంధాల చంద్రయ్య దొర ఒకరు. అల్లూరి సీతారామరాజుకు...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-1 ; కోరుకొండ సుబ్బారెడ్డి

ఎందరో వీరుల పోరాటాలు, ప్రాణత్యాగాలే ఈ నాటి ఈ స్వాతంత్రం. ఆ పోరాటాల్లో 1857 తిరుగుబాటు ప్రధానమైనది. వీరసావర్కర్ ఈ తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పిలిచాడు. సంగ్రామంగా పిలవడానికి కారణం దీనిలో అన్ని ప్రాంతాలు పాల్గొన్నాయి. వారందరిదీ ఒకటే...
ArticlesNews

వాగ్గేయకార చక్రవర్తి త్యాగరాజస్వామి

( జనవరి 6 - త్యాగరాజస్వామి వర్ధంతి ) సనాతన జీవన విధాన ముఖ్య లక్ష్యం మోక్ష సాధన. తమ సంగీతం ,సంకీర్తనల ద్వారా భగవంతుడికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయులు భారతంలో కోకొల్లలు. అటువంటి మహనీయుల కోవకి చెందిన...
ArticlesNews

జాతీయోద్యమంలో తెలుగు ‘కలాలు’

భారతదేశం మూడు శతాబ్దాలపాటు పారతంత్య్ర కుతంత్రాల్లో అలమటించింది. బ్రిటీష్‌ ‌వారి కుటిల దాస్య శృంఖలాల్లో మగ్గింది. భారతీయులు స్వాతంత్య్రరహిత జీవనాన్ని భరించలేకపోయారు. పారతంత్య్ర జీవనాన్ని అనుభవిస్తున్న భారతీయులకు వీరసావర్కర్‌ ‌మాటలు స్ఫురించాయి. ‘‘పక్షి బంగారు పంజరంలో బంధించబడి జీవించడం కన్నా స్వేచ్ఛారణ్యాల్లో...
ArticlesNews

గగనాంతర గవేషణ

కొత్త ఏడాది మొదలవుతూనే భారత్‌ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్‌ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్‌–రే పోలారిమీటర్‌...
ArticlesNews

అర్చకులకు అక్కరకురాని ధూప దీప నైవేద్య పథకం

దేవాలయాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ధూప దీప నైవేద్యాల పథకం అరకొరగా అమలవుతోంది. దశాబ్దాల చరిత్ర గల దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలను సమర్పించేందుకు పూజారులు కొరవడటంతో ఆ ఆలయాలకు పూర్వవైభవం కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ...
ArticlesNews

అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!

( జనవరి 04 - లూయీ బ్రెయిల్ జయంతి ) అంధుల ప్రపంచానికి అపురూపమైన లిపిని అందించడం ద్వారా చిరస్మరణీయుడైన “లూయీ బ్రెయిల్” 1809 వ సంవత్సరం జనవరి, 04 వ తేదీన, ప్యారిస్ నగరానికి 20 మైళ్ళ దూరాన గల...
ArticlesNews

కశ్మీరీ హిందూ పండిట్ పోలీస్ ఓంకార్‌నాథ్ అదృశ్యం రహస్యం ఏంటి?

2 జనవరి 1991నాటి రాత్రి జమ్మూకశ్మీర్‌లో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న, కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన ఓంకార్‌నాథ్ మాయమైపోయాడు. అతని కోసం అతని కుటుంబ సభ్యులు నేటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. వారితో సహా అందరికీ తెలిసిన, ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేని విషయం...
1 248 249 250 251 252 334
Page 250 of 334