Articles

ArticlesNews

రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లాలని ఉందా.. ? టికెట్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

ఏటా జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ ముస్తాబవుతోంది. త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్...
ArticlesNews

ఈవీఎంల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. సుమారు 1300 కోట్లు కేటాయింపు!

భారత్‌లో ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నారు. అయితే ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయినా కేంద్రం వాటిని పట్టించుకోవట్లేదు.. ఇదే టెక్నాలజీతోనే ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశంలో మరిన్ని...
ArticlesNews

మంచంపై కూర్చుని అన్నం ఎందుకు తినకూడదో తెలుసా..! హిందూ ధర్మం ఏం చెబుతుందంటే?

హిందూ గ్రంధాలు, ధర్మాల ప్రకారం.. మంచం మీద కూర్చొని ఆహారం తినే వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండదని చెబుతుంటారు. వాస్తవానికి ఈ నమ్మకానికి శాస్త్రీయత లేకపోలేదు. ప్రతి పనికి కొన్ని ప్రత్యేక నియమాలు, కొన్ని ప్రధాన స్థలాలు రూపొందించబడ్డాయి. ప్రశాంతమైన,...
ArticlesNews

ఆర్థిక శాఖ సమాచారం విదేశాలకు లీక్‌.. బడ్జెట్‌ ముందు ఇది వెలుగుచూడటం ఆందోళనకరం!

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ దేశ బడ్జెట్‌ (Budget 2023)ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధమవుతున్న వేళ.. ఈ మంత్రిత్వ శాఖ (Finance Ministry)లో గూఢ చర్యం ఘటన కలకలం రేపుతోంది. ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.....
ArticlesNews

ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ!

'దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సరిగ్గా 400 రోజులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మన పథకాల గురించి వివరించండి... ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి.. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ...
ArticlesNews

భారత దేశ చరిత్రలో మోదీ స్థానం, స్థాయి పదిలం… ప్రతిపక్షాల ఆరోపణలపై సీతారామన్‌ ఘాటు వ్యాఖ్యలు!

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారన్ని కోర్టులు తిప్పికొట్టాయని బిజెపి స్పష్టం చేసింది. ఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు...
ArticlesNews

పూరీ జగన్నాథుడికి ‘మూషిక’ కష్టాలు!

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయంలో ఎలుకల బెడద ఎక్కువైంది. రోజూ వందలాది ఎలుకలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి విపరీతంగా తిరుగుతున్నాయి. మూషిక సైన్యం గర్భగుడిలోకి ప్రవేశించి అన్ని వస్తువులను పాడుచేస్తున్నాయి. ఆలయంలో ఉంచిన చెక్క విగ్రహాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నిత్యం పూజలు...
ArticlesNews

కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, మోదీ ప్రభుత్వం మధ్య రచ్చ.. కారణం ఇదే!

భారత్‌లోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం ఇప్పుడల్లా సద్దుమణిగేలా లేదు. సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్...
ArticlesNews

రేపటి నుంచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు.. ఛార్జీ ఎంతో తెలుసా?

వారానికి ఆరు రోజులు మాత్రమే ... ఆదివారం సెలవు విశాఖపట్నం-సికింద్రాబాద్‌ ప్రయాణ సమయం 8.40 గంటలు విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరనున్న రైలు నాలుగే స్టాపులు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతాగానో ఎదురుచూస్తున్న...
ArticlesNews

వరదలను బూచిగా చూపి.. డబ్బులు అడుక్కుంటున్న పాకిస్థాన్‌ దేశం!

ప్రపంచ దేశాల నుంచి సాయం పొందేందుకు పాకిస్థాన్ పెద్దలు వరదలను వాడుకుంటున్నారు. 2022లో సంభవించిన వరదల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, మానవతావాద సాయం చేయాలని కోరుతున్నారు. వారి ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి కూడా. దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన సాయం...
1 241 242 243 244 245 311
Page 243 of 311