Articles

ArticlesNews

పీఠాధిపతి కాబోయి ప్రధాని అయిన నిష్కామ కర్మయోగి

ఆర్థికంగా అత్యంత సంక్షుభిత కాలంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవిని అధిరోహించి దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించినవాడు, దేశ గతిని సమూలంగా మార్చేసి ఆధునిక భారతదేశపు ప్రగతిని పరుగులు తీయించినవాడు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడంతో మొదలుపెట్టి ఆర్థిక స్వాతంత్ర్యం తేవడం వరకూ దేశమాత...
ArticlesNews

దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో వేటికి అవి చాలా ప్రత్యేకం. అలాంటి వాటిలో దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి. విశేష ఖ్యాతి, పురాణ ప్రసిద్ధిగల పర్యాటక ప్రాంతంగా ఈ ఆలయానికి ఎంతో పేరుంది....
ArticlesNews

కర్ణాటక సంగీత పితామహుడు, భక్తాగ్రేసరుడు పురందరదాసు

( ఫిబ్రవరి 9 - పురందరదాసు ఆరాధనోత్సవం ) కర్ణాటక పదకవితా పితామహుండని పేరు పొందాడు. కన్నడ భాషలో రాసిన వారి పదాలు ప్రజల నాలుకల పై నాట్య మాడుతుంటాయి.ప్రజల భాషలు ఆడిపాడుకోవడానికి వీలుగా సరళంగా సుబోధకంగా ఉండే పదాలు చెప్పిన...
ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతి : మన న్యాయవ్యవస్థ ఏమంటోంది?

ఉమ్మడి పౌరస్మృతిని ప్రధానంగా వ్యతిరేకిస్తున్నది ముస్లిములు. ఆ ఓటుబ్యాంకు తరిగిపోతుందని ఆందోళన చెందే రాజకీయ పక్షాలు ఇన్నాళ్ళూ యూసీసీకి అడ్డం పడ్డాయి. యూసీసీ అమలు చేస్తే తమ మతానికి చెందిన ఆచార సంప్రదాయాలకు అడ్డమంటూ ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు దుష్ప్రచారం...
ArticlesNews

ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతిలో ఏముంది?

భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమల్లోకి తీసుకొస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ యూసీసీని ఆమోదించింది. ఇంతకీ ఆ చట్టంలో ఏముందో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 14 ; మాగంటి అన్నపూర్ణ

1921 మార్చి 31న గాంధీజీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహా విజయవాడ విచ్చేశారు. రెండు లక్షలకు పైగా ప్రజలు విచ్చేసిన ఆ మహాసభలో గాంధీజీ ఉపన్యసించడానికి కర్రలతో నిర్మించిన వేదిక పైకి వచ్చారు. ప్రజలు ఆయనను దగ్గరనుండి దర్శించాలనే...
ArticlesNews

జిహాదీ మనస్తత్వం వీడరా?

లోక కల్యాణం కోసం మానవులు యజ్ఞం జరుపుతుంటే దాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించే దానవులు ఉంటారు. మహర్షులు యాగాలు చేస్తున్న సమయంలో రాక్షసులు ఎన్నో ఆటంకాలను సృష్టించేందుకు ప్రయత్నించడం, రామలక్ష్మణులు అడ్డుకొని వారిని సంహరించడం రామాయణంలో చూశాం. ఆధునిక కాలంలోనూ రాక్షసుల...
ArticlesNews

ఆవు మన శ్రద్ధాకేంద్రము-మన తల్లి

గోవు భారతీయ సభ్యత, సంస్కృతి మరియు జాతీయ జీవనంతో ముడిపెట్టుకొని ఉన్న అంశం. గోవుపట్లగల సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ దృష్టి కోణాలన్నీ ఈ దేశ వాసుల ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంతో ముడిపెట్టుకొని ఉన్నాయి. భారతీయ సంస్కృతి యొక్క మూలాధార విశ్వాసం...
ArticlesNews

అనితర సాధ్యుడు, అనన్య సామాన్యుడు పర్వతనేని వీరయ్య చౌదరి

( ఫిబ్రవరి 8 - పర్వతనేని వీరయ్య చౌదరి వర్ధంతి ) జాతీయోద్యమంలో గాంధీజీ ఆశయమైన సహాయనిరాకరణ ఉద్యమంలో అంతర్భాగంగా గుంటూరుజిల్లాలో మూడు ప్రధానమైన పన్నుల నిరాకరణోద్యమాలు సాగాయి. వాటిలో పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం భారతదేశ స్వాతంత్ర్యోదమ చరిత్రలో అపూర్వమైన ఘట్టం....
ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతి గురించి భారత రాజ్యాంగ సభ ఏమందంటే….

ఉమ్మడి పౌరస్మృతి ముస్లిముల హక్కులకు విఘాతం కలిగిస్తుందన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది కదా. కానీ నిజానికి దాన్ని ప్రతిపాదించింది భారత రాజ్యాంగంలోనే అన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆదేశసూత్రాల్లో దీనిగురించి ప్రస్తావించారంటే ఉమ్మడి పౌరస్మృతికి రాజ్యాంగ సభ ఎంత విలువ...
1 241 242 243 244 245 334
Page 243 of 334