Articles

ArticlesNews

రత్నగిరిపై నేడు నూతన ఆలయ 13వ వార్షికోత్సవం

భక్తవరదుడైన సత్యదేవుడు.. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవీ సమేతుడై.. ఆ పరమేశ్వరునితో కలసి రత్నగిరిపై ఆలయంలో ఒకే పీఠంపై కొలువుతీరిన మహామహిమాన్విత క్షేత్రం అన్నవరం. రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఈ దివ్య సన్నిధానానికి తరలి వస్తూంటారు....
ArticlesNews

మహిళల్లోనూ మహా ఋషులు..

మగవారిలో మహర్షులున్నట్లే, మహిళామణుల్లో కూడా తీవ్ర జప తపాలను ఆచరించిన ఆధ్యాత్మికవేత్తలున్నారు. మహిళ రుషిత్వం పొందితే ‘రుషిక’ అంటారు. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించి యజ్ఞాలు చేసే యోగ్యత గల స్త్రీలను ‘బ్రహ్మవాదినులు’ అంటారు. మన సంప్రదాయంలో అలాంటివారెందరో. వేదాలను ఉపదేశించే...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 50 ; వాడ్రేవు జగ్గరాజు

మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసా శాంతియుత మార్గాలలో జరిగిన స్వాతంత్య్ర సమరంలో అనేకమంది అనుపమ త్యాగాలు చేశారు. అనేక సాహసాలు చేశారు. ఒక్కొక్కరిది ఒక కథ. అయితే కొందరు చరిత్రలో స్థిరంగా ఉండిపోయే సాహసాలు చేశారు ఆంధ్రకేసరి ప్రకాశం తుపాకీగుళ్ళకు గుండెను చూపడం,...
ArticlesNews

“కృష్ణ కృష్ణ – ఇదేమి ఘోరం!”

కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల...
ArticlesNews

అణువణువు.. ఆధ్యాత్మికతకునెలవు

ఓ వైపు సువిశాల సాగరతీరం.. మరోవైపు మది దోచే పచ్చని గిరులు.. అణువణువునా అద్భుత సోయగం.. మనసును సేద తీర్చే ఆహ్లాదకర వాతావరణం.. కలబోసిన ఆధ్యాత్మిక నిలయం విశాఖపట్నం రుషికొండలోని శ్రీవారి ఆలయం. సాక్షాత్తు తిరుమల వైకుంఠనాథుడే కొలువయ్యారా అన్నట్లుగా దర్శనమిచ్చే...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 49 ; పరవస్తు రంగాచార్యులు

కళింగాంధ్రకు చెందిన మొట్టమొదటి జర్నలిస్టుగా పేరుగాంచారు రంగాచార్యులుగారు. ప్రజల్లో నూతన చైతన్యం కలిగించాలనే తలంపుతో సకల విద్యాభివృధ్ధిని అనే వార్తాపత్రికను 1873 లో ప్రారంభించారు. ఆ పత్రిక తొలి కాపీ ఇప్పటికీ రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో భద్రంగా ఉంది. అయితే లండన్...
ArticlesNews

కేరళ మార్కు సెక్యులరిజం : గణపతి హోమంపై నిషేధం, ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు

కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు నిర్వహించడం వివాదాస్పదమైంది. కోళికోడ్ జిల్లా నెడుమన్నూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ కార్యక్రమం జరిగింది. కొన్నివారాల క్రితం అక్కడ గణపతి హోమం జరపకుండా అడ్డుకున్నారు. కానీ ఈ నెల 20న ఇఫ్తార్ విందు...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 48 ; పుల్లెల శ్యామసుందరరావు

భారత స్వాతంత్ర ఉద్యమ రోజుల్లో పుల్లెల శ్యామ సుందరావు పేరు తెల్లవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పోరాట యోధుడిగానే కాకుండా అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్ గా ఆయన తన వంతు పాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నివాసి. బరంపురంలో...
ArticlesNews

లోక కల్యాణమే హితంగా…

రామకృష్ణ మిషన్‌ అధ్యక్షులు, అత్యంత సీనియర్‌ సాధువు అయిన స్వామి స్మరణానంద తన 94వ యేట మార్చ్‌ 26న పరమపదించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. సంపూర్ణ జీవితం గడిపిన స్మరణానంద... రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద ఆలోచనల వ్యాప్తికి...
ArticlesNews

వినూత్న తరహాలో సంస్కృత ప్రచారం చేస్తున్న యువతి

చాలామంది సంస్కృతం ఒక మతానికి, దాని ధర్మాలకు సంబంధించిన భాష అని అనుకుంటారు. ఆ మూసని ఛేదించి, మామూలు సంభాషణలకు సైతం వాడుకోగల భాష సంస్కృతం అని యువతరానికి తెలియజేస్తున్నారు బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువతి సమష్ఠి గుబ్బి. బెంగళూరులోని...
1 241 242 243 244 245 350
Page 243 of 350