Articles

ArticlesNews

వేతనజీవులు, మధ్యతరగతి ప్రజల ఆశల పద్దుగా కేంద్ర బడ్జెట్‌ -2023

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 87 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో (Budget- 2023) కొన్ని కీలక ప్రకటనలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల లోపు (2024 Parliament Elections) ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా...
ArticlesNews

సంఘ కార్యానికి.. రజ్జూ భయ్యా జీవితం అంకితం!

పరమ పూజనీయ శ్రీ రాజేంద్రసింహాజీని రజ్జూ భయ్యా అని కూడా పిలుస్తారు. ఈయన ఆర్ఎస్ఎస్ 4వ సర్ సంఘచాలక్‌గా 1994 నుంచి 2000 సంవత్సరం వరకూ సేవలందించారు. రజ్జూ భయ్యా 1922 జనవరి 29న ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌ షహర్ లో...
ArticlesNews

పాక్‌ రూపాయి మరింత పతనం.. అంతా అల్లా దయ అంటున్న ఆర్థిక మంత్రి!

మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా తయారైంది పాకిస్థాన్‌ దేశ పరిస్థితి. నగదు కొరతతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న పాక్‌ కరెన్సీ విలువ భారీగా క్షీణిస్తోంది. శుక్రవారం డాలర్‌ మారకంలో దేశ కరెన్సీ విలువ ఇంతకు ముందెన్నడూ లేని కనిష్ఠం రూ.262.2 స్థాయికి...
ArticlesNews

తిరుపతి వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుమల సమస్త సమాచారం తెలుసుకునే మొబైల్‌ యాప్‌ వచ్చేసింది!

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటి దేవస్థానం పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ...
ArticlesNews

అతి పెద్ద రాజ్యాంగం భారత్‌ సొంతం.. అది ఎలా సాధ్యమైందంటే?

స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఏటా నిర్వహిస్తుంటారు. అసలు రాజ్యాంగాన్ని ఏవిధంగా రూపకల్పన చేశారు? ఎంత మంది దీనికోసం కష్టపడ్డారు.. ఎన్ని రోజులు పట్టింటి వంటి అంశాలు చాలా మందికి తెలియదు....
ArticlesNews

ఉద్దేశపూర్వకంగానే ముస్లిం యువకుల్లో మానసిక ఆందోళనను సృష్టిస్తున్నారు – సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు స్పష్టం

దేశంలోని ముస్లిం యువకులను ఛాందస వాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఢిల్లీలో జరిగిన డీజీపీలు, ఐజీల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఓ పరిశోధన పత్రాన్ని వారు...
ArticlesNews

భారత నేవీ దళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..!

భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వగీర్ (INS Vagir)ను నౌకాదళానికి అప్పగించే కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ పాల్గొన్నారు. "ఈ సబ్ మెరైన్‌తో భారత నౌకాదళ సామర్థ్యాలు మరింత...
ArticlesNews

తాలిబన్ల పిచ్చి పీక్స్‌.. ఆడ బొమ్మలకు సైతం బురాఖాలు వెయ్యాలని ఆదేశం!

పిచ్చోడికి చేతికి రాయి ఇస్తే.. ఎక్కడ కొడతాడో తెలియదు అన్న చందంగా మారింది ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల పరిపాలన. ఇప్పటికే మహిళలకు అనేక ఆంక్షలు విధించడం ఆ దేశంలో నిత్యం చూస్తుంటాం. కానీ వారి పిచ్చి ఇప్పుడు పీక్స్‌కి చేరింది అనడంలో ఎలాంటి...
ArticlesNews

వందే భారత్‌ రైలుకు అనూహ్య స్పందన!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంక్రాంత్రి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ కు అనూహ్య స్పందన లభిస్తోంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలులో సీట్ల వినియోగం100 శాతం కంటే ఎక్కువ నమోదయినట్టు...
ArticlesNews

అయోధ్య రాముని విగ్రహం కోసం నేపాల్ నుంచి 350 టన్నుల రాళ్లు!

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేపాల్‌లోని జానకి ఆలయం (జనక్‌పూర్) ఆధ్వర్యంలో కాళీ గండకీ నది నుంచి సుమారు ఏడు అడుగుల పొడవు, 350 టన్నుల బరువున్న రెండు శిలలు అయోధ్యకు తరలించనున్నారు. అయితే... అయోధ్యలో...
1 240 241 242 243 244 311
Page 242 of 311