స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ సారథులు – 15 ; ముట్నూరి కృష్ణారావు
అక్షరాస్యత బహు తక్కువగా ఉన్న కాలంలో భారతీయులలోకి స్వాతంత్ర్య పోరాట సందేశాన్ని సమర్థవంతంగా తీసుకువెళ్ళి, పోరాటంలో కార్యోన్ముఖులను చేసిన సంపాదకుల సేవ వెలకట్టలేనిది. గ్రామాలలో రచ్చబండ దగ్గర, ఒక విద్యావంతుడు బిగ్గరగా సంపాదకీయాలను చదువుతుంటే గ్రామస్తులంతా శ్రద్ధగా విని, సత్యాగ్రహులుగా, పోరాటవీరులుగా...













