విలువైన నిక్షేపాలు జమ్మూకశ్మీర్లో లభ్యం.. ఇక మన దేశం లిథియం వ్యాలీ అవుతుందా?
భారత దేశంలో తొలిసారి అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారని తెలిపింది. ఇది నాన్ ఫెర్రస్ లోహం లిథియం అని, ఇది జమ్మూ-కశ్మీరులో ఉందని, దాదాపు 59...












