Articles

ArticlesNews

విలువైన నిక్షేపాలు జమ్మూకశ్మీర్‌లో లభ్యం.. ఇక మన దేశం లిథియం వ్యాలీ అవుతుందా?

భారత దేశంలో తొలిసారి అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారని తెలిపింది. ఇది నాన్ ఫెర్రస్ లోహం లిథియం అని, ఇది జమ్మూ-కశ్మీరులో ఉందని, దాదాపు 59...
ArticlesNews

శరవేగంగా అయోద్య రామ మందిర నిర్మాణ పనులు.. నేపాల్‌ నుంచే శిలలు ఎందుకు తెప్పించారంటే?

అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. ఆలయ గోపురం దాదాపు తుది రూపుకు వచ్చేసింది. ఆలయంలోని మొదటి అంతస్తు పనులు ఈ ఏడాది అక్టోబర్‌లోగా పూర్తవుతాయని ట్రస్టు వెల్లడించింది. వచ్చే ఏడాది మకర...
ArticlesNews

కనీవినీ ఎరుగని రీతిలో శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం… 55 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమాలు!

భారతావనిలోనే తొలిసారిగా చేపడుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కురుక్షేత్ర సమీప గుంతి ప్రాంతంలో 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. గుంతి మాత ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర,...
ArticlesNews

రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథం.. ప్రతి ఇంట్లోనూ పూజిస్తారు – యూపీ సీఎం యోగి

నిర్ణీత గడువులోగా రామమందిరం పనులు పూర్తవుతాయని యూపీ సీఎం యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఇటీవల 'రామచరిత మానస్‌'పై...
ArticlesNews

చైనా దూకుడుకు చెక్‌ పెట్టేలా భారత్‌ భారీ ప్లాన్‌! అది ఏంటంటే?

సువిశాల జలసాగరం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మరింత కీలకం కానుంది. దేశంలో తొలి అంతర్జాతీయ ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టును బంగాళాఖాతంలోని నికోబార్‌ దీవుల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతి భారీ నౌకల ద్వారా సరుకు రవాణా కోసం విదేశాల్లోని ట్రాన్షిప్‌మెంట్‌...
ArticlesNews

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతకు దారితీస్తున్న గూఢచార బుడగలు..! అసలు స్పై బుడగలను ఎందుకు వినియోగిస్తారంటే?

గూఢచార బుడగలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతకు దారి తీశాయి. అమెరికా గగనతలంలో చైనా గూఢచార బుడగలు ఎగురుతుండటంతో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాలతో ఈ బుడగలను కూల్చలేదని పెంటగాన్...
ArticlesNews

సనాతన ధర్మమే జాతీయ ధర్మం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్‌..! అసలు ఆయన ఏమన్నారంటే?

సనాతన ధర్మమే భారతదేశ జాతీయ ధర్మమని, సనాతన ధర్మమే భారత్‌కు గుర్తింపు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌లో ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలనే ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు. జలోర్‌లో 1,400...
ArticlesNews

కళా తపస్వకి శ్రద్దాంజలి

భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు జోడించి, భారతీయ సంప్రదాయానికి, పరంపరకు, శాశ్వత సత్యానికి...
ArticlesNews

కళా తపస్వి వెళ్లిపోయావా.. నీకిష్టమైన శివయ్య దగ్గరికి!

దర్శకుడు అంటే దార్శనికుడు... ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట ఉండేవాడు.. ఆ విద్యలో కె.విశ్వనాథ్‌ ఎవరెస్ట్‌ అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన...
ArticlesNews

2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్న ఆర్థిక మంత్రి నిర్మల.. 2023 బడ్జెట్‌లో హైలెట్స్‌ ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupadi...
1 239 240 241 242 243 311
Page 241 of 311