అవి ‘జ్ఞాన’చక్షువులు
సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య, ప్రముఖ చలనచిత్ర గేయ రచయిత (హిందీ) గుల్జార్లకు 2023 సంవత్సరానికి గాను జ్ఞాన్పీఠ్ పురస్కారానికి ఎంపిక చేశారు. జ్ఞాన్పీఠ్ దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం. ఇది 58వ పురస్కారం. ఆధ్యాత్మికత అంటేనే అంతర్గత ప్రయాణం. మనను...













