స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 43 ; ‘జెండావీరుడు’ తోట నరసయ్య
శ్రీ తోట నరసయ్య కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం, పాగోలు గ్రామంలో 1899వ సం॥లో జన్మించారు. చిన్నతనం నుండే విశాల భావాలు కలిగి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని కలిగి అత్యంత సాహసోపేతమైన వ్యక్తిగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నారు. తన తండ్రి వృత్తి రీత్యా...













