Articles

ArticlesNews

ఎవరీ నితాషా కౌల్? భారత్ ఎందుకు ఆమెను దేశంలోకి రానివ్వలేదు?

బ్రిటిష్ విద్యావేత్త నితాషా కౌల్ మొన్న ఆదివారం సంచలనం సృష్టించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టనివ్వకుండా తనను వెనక్కు పంపించేసారు. దాంతో భారతదేశంలో మేధోవర్గాలను అణచివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కల్లబొల్లి యేడ్పులు ఏడవడం మొదలుపెట్టారామె. ఇంతకీ ఎవరీ నితాషా కౌల్?...
ArticlesNews

‘‌జ్ఞానవాపి’ నవోదయం…!

శతాబ్దాల హిందూ ధర్మంలో దేవాలయాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. అవి దేశ ఔన్నత్యానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీకలుగా విరాజిల్లాయి. ఆర్థిక పరిపుష్టిగల కేంద్రాలుగా వినుతికెక్కాయి. భారతీయ సౌహార్థ్ర, స్నేహ వాతావరణానికి కీర్తికేతనాలుగా ప్రపంచం నలుమూలల తమదైన ముద్రను వేశాయనడం అతిశయోక్తి కాదు....
ArticlesNews

గోద్రా ఘటన : కరసేవకుల సజీవ దహనం..మతరక్కసి కరాళ నృత్యం

( ఫిబ్రవరి 27 - గోద్రా ఘటన ) అది దేశమంతా దాదాపు దూరదర్శన్ చూసే రోజులు.. అది 2002 ఫిబ్రవరి 27..దేశం నలుమూలల నుండి అయోధ్య చేరిన కరసేవకులు VHP అనుబంధ సంస్ధలు నిర్వహించిన ''పూర్ణాహుతి మహాయజ్ఞం'' అనే కార్యక్రమాన్ని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 28 ; దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

డా॥ కట్టమంచి రామలింగారెడ్డి గారి అంచనాల ప్రకారం, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి స్థానం స్వాతంత్య్ర సమరభేరి నినదించటంలో అగ్రస్థానం, అయితే వారికి రావలసినంత కీర్తి లభించలేదు. మేధావుల వరుసలో వున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు అగ్రస్థానానికి వెళ్ళారట. కట్టమంచి వారు...
ArticlesNews

బాలాకోట్ గగన ప్రహారం: భారత సైన్యపు సాహసోపేతమైన మిలటరీ ఆపరేషన్

సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదేరోజు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద భారత సైన్యం దాడి చేసిన రోజు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా వద్ద దాడి చేసిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను లక్ష్యం చేసుకుని భారత సైన్యం చేసిన సాహసోపేతమైన దాడి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 27 ; పింగళి వెంకయ్య

మన దేశానికి కూడా ఒక జాతీయ పతాకం కావాలని మనకు స్వరాజ్యం రావడానికి పూర్వమే చాలాకాలం క్రిందట, అంటే 1907లో ఒక మహామేధానికి, ఒక అకళంక దేశభక్తుడికి కోరిక కలిగింది. ఆ మహనీయుడు, ఆ బహుముఖ ప్రజ్ఞానిధి శ్రీ పింగళి వెంకయ్యగారు....
ArticlesNews

అం‌డమాన్‌ ‌కారాగారంలో… అహింసావాదుల వేటలో… వీరసావర్కర్‌

( ఫిబ్ర‌వ‌రి 26 - వీరసావర్కర్‌ ‌వ‌ర్థంతి ) ‘‘అంటే మీరు, గాంధీజీ హత్య కేసులో నన్ను అరెస్ట్ ‌చేయడానికి వచ్చారు!’’ ఫిబ్రవరి 5, 1948న బొంబాయి ఇంటెలిజెన్స్ ‌శాఖ అధిపతి జంషెడ్‌జీ దొరాబ్‌ ‌నగార్వాలా శివాజీ పార్క్ ‌నివాసానికి సిబ్బందితో...
ArticlesNews

సహనం, సహజీవనం బాటలో…

యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో స్వామినారాయణ సంస్థ అక్కడ భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించింది. ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించడానికి కూడా ఒకప్పుడు అనుమతి లేని ఆ దేశంలో ఇది చాలా పెద్ద మార్పు....
ArticlesNews

పుల్లరిపై పల్నాటి బహిష్కరణ బాణం కన్నెగంటి హనుమంతు

( ఫిబ్రవరి 26 - కన్నెగంటి హనుమంతు ) నారు పోశావా? నీరు పెట్టావా? కోత కోశావా? ఎందుకు కట్టాలిరా శిస్తు!.. అంటూ నిలదీసిన ఆ గొంతు పల్నాటి ప్రజల్లో పరపాలనకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తిని నింపింది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి...
ArticlesNews

అరణ్యానికి ఆసరా

అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్‌ పర్యావరణవేత్త చికో మెండిస్‌ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ...
1 235 236 237 238 239 334
Page 237 of 334