స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 54 ; వేముల కూర్మయ్య
శ్రీ వేముల కూర్మయ్య 10 సెప్టెంబరు 1903 వ సం||లో కృష్ణాజిల్లా మల్లవరం గ్రామంలో జన్మించారు. తల్లి అచ్చమ్మ, తండ్రి వెంగళయ్య. గుంటూరుజిల్లా వడ్లమాను గ్రామస్తుడైన శ్రీ వెంగళయ్య పంచముల పురోహితునిగా (మాల దాసరి)ఆయుర్వేద వైద్యునిగా చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రసిద్ధులు....













