Articles

ArticlesNews

ముస్లిం సమాజంలో CAA కి సంబంధించి అపవాదులు ఏంటి..?? మరియు వాస్తవికత ఏంటి..??

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అంటే CAA అమలులోకి వచ్చిన తర్వాత ముస్లిం సమాజంలో గందరగోళాన్ని వ్యాప్తి చేసేందుకు విఫలయత్నం జరుగుతోంది. ముస్లింల బుజ్జగింపు దగ్గర నుంచి ఈ చట్టం విషయంలో అనేక రాజకీయ పార్టీలు ముస్లింలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి....
ArticlesNews

తెలుగు ప్రజల ఆరాధ్యనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

( మార్చి 16 - అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి ) అమర జీవి పొట్టి శ్రీరాములు అనగానే ఎక్కువమందికి తోచేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన వ్యక్తి అని మాత్రమే. అంతకుముందు ఆయనకేమీ చరిత్ర లేదా..అంటే...
ArticlesNews

వివాహ సంస్కారం సమాజ సంక్షేమం కోసం

ఒకరు ఇద్దరై, ఇద్దరు పలువురై, నీతి నియమబద్ధ జీవితం కొనసాగించడం కోసం వంశాభివృద్ధి కోసం, సంసార సుఖం వంటివేగాక ఋషి, దేవ, పిత్ర ఋణములను తీర్చుకొనుటకు వివాహం ఒక స్థానం. వివాహంలో దంపతుల బాధ్యత పెరుగుతుంది. కాబట్టి ఇది భారం కాదు,...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 36 ; ముచ్చుకోట వేంకట రామయ్య

కర్నూలు జిల్లాలో మొట్టమొదట పాఠకుల కోసం గ్రంథాలయాన్ని ప్రారంభించి దాదాపు యాభై సంవత్సరాలపాటు అవిశ్రాంతంగా నడిపిన వ్యక్తి, ప్రభుత్వ సహాయాన్ని ఏమాత్రం స్వీకరించకుండా తన స్వంత ధనాన్ని ఖర్చు పెట్టుతూ జిల్లాలో విద్యావ్యాప్తికి, జ్ఞానాభివృద్ధికి పాటుపడిన మహానుభావుడు ముచ్చుకోట వేంకట రామయ్యగారు....
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 35 ; మాడభూషి అనంతశయనం అయ్యంగార్

నిస్వార్థ దేశభక్తుడు, ఉత్తమ పార్లమెంటేరియన్, సమర్థుడైన లోక్ సభ స్పీకర్, గొప్ప పండితుడు, మంచి గవర్నర్.. అన్నిటికీ మించి నిరాడంబరుడు, సద్గుణశీలి, వినయ సంపన్నుడు, కర్మయోగి శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్. పుణ్యక్షేత్రాల నిలయమైన చిత్తూరు జిల్లాలో శ్రీ పద్మావతీదేవి కొలువైవున్న...
ArticlesNews

సీఏఏపై విదేశీ విద్వేష మీడియా విషప్రచారం

ఆధునిక ప్రపంచ చరిత్రలో విదేశీ ఆక్రమణదారులు తాము ఆక్రమించిన భూభాగాన్ని వదిలి వెళ్ళక తప్పనిసరి అయినప్పుడు ఆ ప్రాంతంలో ఎప్పటికీ సుస్థిరత ఉండకూడదన్న దురుద్దేశంతో మతపరంగా ఖండఖండాలుగా విభజించిన ఒకేఒక దేశం భారతదేశం. అలాంటి ఖండిత ప్రాంతాల్లో స్థానికులైన హిందువులను మతపరంగా...
ArticlesNews

తొలి తెలుగు రామాయణ కావ్య రచనా విదుషీమణి కవయిత్రి మొల్ల

( మార్చి 13 - కవయిత్రి మొల్ల జయంతి ) ఎన్నో రామాయణ గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. సంస్కృత రామాయణాన్ని తెలుగీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల వ్రాసిన “మొల్ల రామాయణం” ఈ రామాయణాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.రామాయణాన్ని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 34 ; రాయప్రోలు సుబ్బారావు

విశ్వశ్రేయః కావ్యం" ఒక కావ్యమే కాదు, ఒక రచనే కాదు, సాహితీ సంపద యావత్తు ప్రజా సంక్షేమానికి, సమాజ ఉన్నతికి, నైతిక ఔన్నత్యానికి తోడ్పడేదిగా ఉన్నప్పుడే ఏ రచన అయినా సార్ధకతను సంతరించుకుంటుంది. ఈ జాతి సద్గమనానికి వెలుగులు చిమ్మే అక్షరతారకలు...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 33 ; గరిమెళ్ళ సత్యనారాయణ

స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో తెలుగునాట ఖద్దరు వస్త్రధారులైన కాంగ్రెసు స్వచ్చంద శివకులు మువ్వన్న జెండాను ఎగురవేసుకుంటూ ముక్తకంఠంతో 'మా కొద్దీ తెల్ల దొరతనం, సైతాను ప్రభుత్వ వచ్చి అన్యాయకాలంబు దాపురించిందిపుడు" మొదలైన గీతాలు పాడుతూ ఉండేవారు. ఆ గీత...
ArticlesNews

సనాతన ద్వేషులకు చెంపదెబ్బ

తమిళనాడు ద్రవిడస్థాన్‌ అయిపోలేదు. అందుకోసం మహమ్మదలీ జిన్నా తోడుగా ఈవీ రామస్వామి నాయకర్‌ చేసిన ప్రయత్నం ఆదిలోనే తుస్సుమంది. ఈ ప్రమాదకర, స్వార్థపూరిత కోరికను పాకిస్తాన్‌ వేర్పాటువాది జిన్నాయే కాదు, బ్రిటిష్‌ వాడు కూడా చీదరించుకున్నాడు. కానీ తమిళనాడు ఏనాడో ద్రవిడస్థాన్‌గా...
1 230 231 232 233 234 334
Page 232 of 334