నాటి నాగరికతకు ప్రతిరూపం ‘ద్వారక’
మన దేశంలో సింధు నాగరికతకు చెందిన అతి పురాతన అవశేషాలన్నీ దేశ విభజనలో పాకిస్తాన్ కి సంక్రమించాయి. దానితో సింధు నాగరికతను పరిశీలించే మన చరిత్ర పరిశోధకులకు అవరోధం ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో మన పరిశోధనలకు నూతనాధ్యాయాన్ని రూపొందిచారు శ్రీ ఎన్.ఆర్....













