స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 59 ; కె.ఎన్.కేసరి
నేడు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుగా చెపుతున్న 'మేక్ ఇన్ ఇండియా' ఆలోచనను స్వాతంత్ర పోరాటంలో భాగంగా చెయ్యటం ఆంధ్రులకే చెల్లింది. విదేశీవస్తు బహిష్కరణ పిలుపుకు భిన్నంగా స్పందించిన వారు, ప్రత్యామ్నాయ తయారీ గురించి ఆలోచించి అమలుచేసిన వీరులున్నారు. ఇది స్వాతంత్ర...













