Articles

ArticlesNews

నాటి నాగరికతకు ప్రతిరూపం ‘ద్వారక’

మన దేశంలో సింధు నాగరికతకు చెందిన అతి పురాతన అవశేషాలన్నీ దేశ విభజనలో పాకిస్తాన్ కి సంక్రమించాయి. దానితో సింధు నాగరికతను పరిశీలించే మన చరిత్ర పరిశోధకులకు అవరోధం ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో మన పరిశోధనలకు నూతనాధ్యాయాన్ని రూపొందిచారు శ్రీ ఎన్.ఆర్....
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 40 ; పప్పూరు రామాచార్యులు

1896 నవంబరు 8న జన్మించిన రామాచార్యులు తండ్రి వద్దనే ప్రాధమిక విద్యనేర్చాడు. ఉన్నత పాఠశాల విద్య రాజమహేంద్రంలో ముగించుకొని ఇంటర్మీడియేట్ కోర్సు (1914-16) మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేశారు. బి.ఏ., చదువుకు తిరిగి అనంతపురం ప్రభుత్వ కళాశాలలో ప్రవేశించారు. ఆ దినాలలో...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 39 ; కడప కోటిరెడ్డి

భారత స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప అంకితభావంతో పాల్గొని, దేశంకోసం, దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను ధారపోసిన మహనీయులు ఎందరో. దేశ స్వరాజ్యాన్ని, సామాజిక వికాసాన్ని మనసారా కాంక్షించి, దానికై శ్రమించిన మహానుభావుడు కడప కోటిరెడ్డి 1886లో, వారి తండ్రి సిద్ధారెడ్డి,...
ArticlesNews

మహాభారతం ఎందుకు పంచమవేదం?

పైకి అన్నదమ్ముల కథగానే కనిపించినా.. మన అభ్యుదయానికి అవసరమైన సర్వధర్మాలకూ ఆధారం మహాభారతం. అందుకే భారతంలో లేనిది లోకంలో ఉండదని, లోకంలో ఉన్నదంతా ఆ ఇతిహాసంలో ఉందని పండితులు తేల్చి చెప్పారు. సుమారు 300 పాత్రలతో ఉత్కంఠభరితంగా సాగిన భారతాన్ని మించిన...
ArticlesNews

సీఏఏ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

పాకిస్తాన్‌లో చిక్కుకున్న దళితులందరూ తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారతదేశానికి రావాలని డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నారు. ముస్లింలు లేదా ముస్లిం లీగ్‌పై విశ్వాసం ఉంచడం షెడ్యూల్డ్ కులాలకు ప్రాణాంతకమని స్పష్టంగా చెప్పారు.   పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై దశాబ్దాలుగా...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 38 ; కాదర్‌బాద్ నర్సింగరావు

తమ కుటుంబాల గురించి మరచిపోయి, దేశ స్వాతంత్ర సాధనే లక్ష్యంగా గాంధేయ మార్గంలోకి వెళ్ళిన వారున్నారు. తమ చేతికి తగిలించిన సంకెళ్ళు రేపటి భరతమాత బానిస సంకెళ్ళు తొలగింపు కోసం అంటూ జైళ్ళకు వెళ్ళిన సామాన్య కుటుంబీకులు లెక్కలేనంత మంది. తమ...
ArticlesNews

అక్కడ ఉన్నవి అవే….

హిందూ మతంలో అంటరానితనం, కుల వివక్ష పెచ్చుమీరిపోయాయని, సామాజిక న్యాయం, సమానత్వం లభించవు కనుక క్రైస్తవ మతంలోకి మారమని మిషనరీలు వందలాది సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ నిజంగానే క్రైస్తవంలో సమానత్వం, సామాజిక న్యాయం లభిస్తోందా? ఈ...
ArticlesNews

వందేమాతరం ఉద్యమ స్ఫూర్తితో…

బెంగాల్‌ ‌విభజన వ్యతిరేక జ్వాలల నుంచి జనించినదే వందేమాతరం ఉద్యమం. అప్పుడే మొదటిసారి స్వదేశీ భావన వెల్లువెత్తింది. భారతీయులందరినీ తొలిసారి జాతీయ స్పృహతో అడుగులో అడుగు వేసి నడిపించిన నినాదం అది. వందేమాతరం ఉద్యమం, స్వదేశీ గురించి వివరించడానికి, ప్రజలను చైతన్యవంతం...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 37 ; చెరుకువాడ వెంకట నరసింహం

గంగాఝరి వంటి ఉపన్యాసపటిమతో, ఆంగ్ల ప్రభుత్వముపై విమర్శల వర్షాన్ని కురిపించి, తెలుగువారిలో జాతీయభావాన్ని, స్వేచ్ఛాపిపాసను ఉవ్వెత్తున ఎగసి పడునట్లు చేసిన మహావక్త 'ఆంధ్ర డెమొస్తనీస్' చెరుకువాడ వెంకట నరసింహం, కృష్ణాజిల్లా దివి తాలూకా, ఘంటసాల గ్రామంలో మార్చి 1, 1987న సీతారామయ్య,...
ArticlesNews

అఖిల భారతీయ ప్రతినిధి సభ 2024 తీర్మానం – “జాతీయ పునరుజ్జీవనానికి శ్రీరామ మందిరం”

|| ॐ || రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (రేషింబాగ్, నాగపూర్) ఫల్గుణ శుక్లా (6-8) యుగాబ్ది 5125 (15-17 మార్చి 2024)   తీర్మానం-జాతీయ పునరుజ్జీవనానికి శ్రీరామ మందిరం శ్రీరామ జన్మభూమిలో పౌష్య శుక్ల ద్వాదశి,...
1 229 230 231 232 233 334
Page 231 of 334