మత స్వేచ్ఛను వెతుక్కుంటూ..
రఘూజీ రాజే భోంస్లే (రెండో రఘూజీ) నాగ్పూర్ సంస్థానాధీశుడు. ఈయనకు కందకుర్తితో చిత్రంగా పరిచయం కలిగింది. అది కూడా పిండారీల కారణంగా జరగడమే వింత. ఈయన కాలంలోనే అంటే 1800 ప్రాంతంలో పిండారీల బెడద ఎక్కువయింది. పిండారీలు గ్రామాలపై పడి దోచుకుపోయేవారు....














