( మార్చి 22 - సంత్ తుకారాం జయంతి ) దేవుడు ఒక్కడే, ముక్తి మార్గానికి భక్తిమార్గమే ప్రధాన ద్వారమని ప్రబోధించిందీ భక్తి ఉద్యమం. ఈ ఉద్యమం వల్ల దళితుడు మానవుడేనని, మనలోని వ్యక్తేనని, జన్మతః అస్పృశ్యుడు కాదని కేవలం సమాజంలోని...
2000 మార్చి 20 సాయంత్రం, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటనకు రావడానికి కొన్ని గంటల ముందు, సైనిక తరహా దుస్తులతో పాటు ముసుగులు ధరించిన 15–20 మంది ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న సిక్కుల...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతీయ సమాజాన్ని పునరుజ్జీవింపజేయడానికి ‘పంచ పరివర్తన్’ అనే ఐదు అంశాల పరివర్తనాత్మక ప్రణాళికను ఆవిష్కరించింది. ఇది ఏదో ఆధునిక ఆవిష్కరణ కాదు, స్వయం సమృద్ధి, సామరస్యం మరియు క్రమశిక్షణ వంటి నిత్య...
భారతీయ ఆధ్యాత్మ విద్య నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత పెనవేసుకుని ఉంటుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం… ఇలా ప్రతి అంశాన్నీ మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో జత చేశారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గం కూడా ఉంది....
దేశీయ ఆవు మూత్రం, పేడ మురికి ఏమాత్రం కావు. అవి మురికిని శుద్ధిచేసే శక్తి కలిగినవి. అవి పర్యావరణాన్ని కలుషితం చేయవు. కాలుష్యాన్ని నివారిస్తాయి. చెత్త, వ్యర్ధ పదార్ధాలు, ఆకులు మొదలైన కుప్పలపై పేడ, గోముత్రాలను జల్లితే ఈగలు, దోమలు రాకుండా...
సంవత్సరాది నాడు రాబోయే సంవత్సరంలో పొందబోయే సుఖాలను ఊహించుకుని మనిషి ఆనందపడతాడు. మనసులో నవోత్సాహం పొంగుతూ ఉంటుంది. తన వయసు ఒక సంవత్సరం పెరిగిందన్న దురభిమానం కూడా ఉంటుంది. కాని మృత్యువు మరొక సంవత్సరం దగ్గరైందన్న ఆలోచన రాదు. నిజానికి ఈ...
ప్రతి పండుగకు ఏదో హేతుబద్ధ నేపథ్యం ఉంటుంది.‘ఋతూనాం ముఖో వసంతః’ అన్న ఉపనిషద్ వాక్యాన్ని బట్టి రుతువులన్నిటిలో వసంతానిదే అగ్రస్థానం. శిశిరం తరువాత ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుంటుంది. ఈ రుతువుతో ప్రారంభమమ్యే చైత్రంలో ప్రకృతి నూతనంగా వికసించినట్లే మనుషులు కొత్త...
మానవ మనుగడకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులపై మితిమీరి ఆధారపడటం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అస్థిరమైన గ్లోబల్ మార్కెట్లు మన ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ రంగం ప్రకృతి...
వర్తమాన శతాబ్దం- స్వామి దయానంద సరస్వతి, బాలగంగాధర తిలక్, అనిబిసెంట్, శ్రీరామ కృష్ణ పరమహంస,స్వామి వివేకానంద. రవీంద్ర నాథఠాకూర్, మహాత్మాగాంధీ వంటి మహనీయుల, ఆదర్శపురుషుల అవతరణ, కృషి ద్వారా ఒక మహ త్తరమైన ఆధునిక హైందవ ధర్మ పునరుద్ధరణను దర్శించింది. దీనితో...