( మే 27 - కందుకూరి వీరేశలింగం వర్ధంతి ) “తన దేహము తన గేహము.. తన కాలము తన ధనంబు తన విద్య.. జగజ్జనులకే వినియోగించిన ఘనుడు వీరేశలింగకవి జనులార” అని చిలకమర్తి లక్ష్మీనరసింహకవి రాసిన పద్యం కందుకూరి వీరేశలింగం...
శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం...
పుల్వామా ఉగ్రవాద దాడి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమ్జా బుర్హాన్ను గుర్తుతెలియని వ్యక్తులు పాకిస్తాన్లో కాల్చి చంపారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని ఇతడి మృతదేహం లభ్యమైంది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా అటాక్లో 40 మంది సీఆర్పీఎఫ్...
సనాతన ధర్మం అనేది కాలానుగుణంగా మారిపోని జీవన విధానం. అన్ని కాలాల్లోనూ, ప్రతి మనిషి ఆచరించగలిగేలా ఉండేదే నిజమైన ధర్మమని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మన ధర్మాలను శ్రద్ధగా పాటించినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత సొంతమవుతాయని మహర్షులు ఉపదేశించారు....
హిందూ దేవాలయ సంప్రదాయంలో తీర్థంకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు అనంతరం భక్తులకు అందించే ఈ పవిత్ర జలాన్ని సాధారణ నీటిగా కాకుండా భగవంతుని పాదపద్మాలను స్పృశించిన పాదోదకంగా భావిస్తారు. అందుకే భక్తులు తీర్థాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో...
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో తులసి మొక్కకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. హిందూ ధర్మంలో తులసిని సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అందుకే ప్రతి ఇంటి ముంగిట తులసి కోటను ఏర్పాటు చేసి నిత్యం దీపారాధనలు చేస్తుంటారు. తులసి...
సంప్రదాయ వ్యవసాయం, విస్తృత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, పోడు వ్యవసాయం గురించి మనమంతా విన్నాం. అయితే 'యోగిక' వ్యవసాయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 'యోగిక' వ్యవసాయంలో భాగంగా రైతులు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 20 నుంచి 30...
ఆకాశంలో తారలను గమనించటంతో ఆరంభమైన జ్యోతిష్యశాస్త్రం తరువాత అనేక శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇది భవిష్యత్తును చెప్పేది మాత్రమే అనుకోరాదు. ఇది మూడు భాగాలు` సిద్ధాంత, సంహిత, హోర. కల్పారంభం నుండి గ్రహ గణితం కలిగిన దానిని సిద్ధాంతమని, ఒక మహాయుగం నుండి...
ఒకప్పుడు విద్య అనగానే గురుకులాలే గుర్తుకు వచ్చేవి. అక్కడ విద్యార్థులంతా ఒక చెట్టు కింద కూర్చొని, గురువు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవారు. కానీ ఇప్పుడు చాలామంది చిన్నారులు పుస్తకాల కంటే మొబైల్ ఫోన్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇలాంటి...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు నిత్యం ప్రార్థనను చేస్తారు. నిజానికి ఇది ఓ మంత్రం లాంటిది. ‘‘మననాత్ త్రాయతే ఇతి మంత్ర:’’ అని వుంటుంది. నిత్యం స్మరిస్తూ వుంటే అదే మంత్రం అవుతుందని ఆర్యోక్తి. అలా నిత్యం స్వయంసేవకులు నిత్య శాఖ...