(అక్టోబర్ 28 - సిస్టర్ నివేదిత జయంతి) మనిషి ఏం చేయాలన్నా తన మనసు మీదే ఆధారపడి ఉంటుంది. అందులోనే మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. అందులోనే అంతు లేనంత శక్తి కూడా ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్న దానిపైనే జీవితం...
తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం ఆదేశాల మేరకు గతవారం రెండు దేవాలయాలను కూల్చివేసారు. భక్తుల ఆందోళనలను, హిందూ సంస్థల నిరసనలనూ పట్టించుకోకుండా గుడులను కూల్చివేయడం ఆందోళన కలిగిస్తోంది. పొల్లాచిలోని శక్తి వినాయగర్ ఆలయాన్ని, మదురైలోని కళ్యాణ వినాయగర్ ఆలయాన్నీ కూల్చివేయడంపై హిందువుల మండిపడుతున్నారు....
దీపావళి పండగ అంటేనే పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే పండగ. దీపావళి రోజున అమావాస్య చీకట్లను తరుముతూ దీపాలు వెలిగిస్తారు. తమ సంతోషాన్ని వివిధ రకాల పటాకులు కాల్చి వెల్లడిస్తారు. అయితే మన దేశంలో ఒక గ్రామంలో మాత్రం దీపావళికి బాణసంచా...
మహారాష్ట్రలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే అక్రమంగా దర్గా నిర్మితమైంది. 2025 నాటి నుంచి ఇది పనిచేయబోతోంది.పన్వేల్ లోని పర్గావ్ గ్రామం కొండపై ఈ దర్గాను నిర్మించారు. దీంతో ల్యాండ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చినట్లైంది....
ఉత్తరప్రదేశ్లో గత వారంరోజుల వ్యవధిలో మూడుచోట్ల క్రైస్తవ మతమార్పిడి రాకెట్లు బైటపడ్డాయి. హిందూ స్త్రీపురుషులను, చిన్నపిల్లలను కూడా మభ్యపెట్టి మతం మారుస్తున్న సంఘటనలు సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ కేసులకు సంబంధించి కొంతమందిని అరెస్టు చేసారు. అయితే మతం మారిపోయిన వారు...
( అక్టోబరు 26 - జమ్ముకశ్మీర్ విలీన దినోత్సవం ) స్వాతంత్ర్యానంతరం భారతదేశం ఎదుర్కొన్న సమస్యల్లో స్వదీశీ సంస్థానాల విలీనం ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించడానికి భారత ప్రభుత్వం 1947 జూన్ 25న ఎస్టేట్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసింది. దీనికి సర్దార్...
ఉత్తరాఖండ్లోని ఓ గిరిజన తెగ థరూ బుక్సా. ఆ తెగ ప్రజలు మహారాణా ప్రతాప్ వంశీకులని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆ తెగలో దాదాపు 40శాతం మంది క్రైస్తవంలోకి మతం మార్పిడి అవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. నేపాల్ సరిహద్దుల్లో ఉండే ఖాతిమా,...
స్వదేశీ అనేది కేవలం ఆర్ధిక పరమైన విధానం మాత్రమే కాదని, మన స్వయంసమృద్ధికి, తద్వారా దేశ ఆత్మ నిర్భరతను అన్ని రంగాలలో సాకారం చేసే అద్భుత తారకమంత్రమని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి...
ఆలయం అంటే కేవలం ఓ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన స్థలం మాత్రమే కాదు. లేదా స్వయంభువుగా దేవత అవతరించిన ప్రాంతం మాత్రమే కాదు. ఆలయం అనంతమైన శక్తికి కేంద్రం. ఆలయ నిర్మాణాన్ని విస్తారంగా తెలిపే శిల్ప, ఆగమ శాస్ర్తాల్లో ఈ వివరాలన్నీ...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మీద సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. సీజేఐ ఇటీవల అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం గురించి చేసిన వ్యాఖ్యల మీద రాంగోపాల్ యాదవ్...