ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్కు జయశంకర్ ఘాటు హెచ్చరిక
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 79వ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన పాకిస్తాన్ను, భారత్లో ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ హస్తాన్నీ తీవ్రంగా విమర్శించారు. తన చర్యల ద్వారా మిగతా ప్రపంచానికి దూరమైపోవాలని పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే...













