Articles

ArticlesNews

బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను కేవలం చర్చలు, సంప్రదింపులతోనే పరిష్కారం కాకపోవచ్చని, మరిన్ని నిర్దిష్టమైన చర్యలు అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆఖిలభారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి హితవు చెప్పారు. బాంగ్లాదేశ్...
ArticlesNews

జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన.. ‘జమిలి బిల్లు’కు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీంతో.. సమగ్ర బిల్లు పార్లమెంట్‌ ముందుకు చర్చకు రానుంది. దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ.. దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ...
ArticlesNews

పూర్వ క్షేత్ర సంఘచాలక్ జస్టిస్ పర్వతరావు కన్నుమూత

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దక్షిణ మధ్య క్షేత్ర పూర్వ సంఘచాలకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుంకవల్లి పర్వత రావు (89) వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాలతో బుధవారం ఉదయం 11.30 గంటలకు భాగ్యనగరంలోని తమ నివాసంలో స్వర్గస్తులయ్యారు....
ArticlesNews

బంగ్లాదేశీ హిందువులు: ప్రపంచంలోనే అల్పసంఖ్యాకులకు హక్కుల అమానుష నిరాకరణ

బంగ్లాదేశ్ ప్రజలకు తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే హక్కు కచ్చితంగా ఉంది. కానీ దానర్ధం మైనారిటీల హక్కులను దోచుకోమని కాదు కదా! ఉనికిలో లేని బంగ్లాదేశ్ ప్రభుత్వపు సోకాల్డ్ సలహాదారు మహమ్మద్ యూనుస్ ఏమంటున్నాడో చూసారా. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు అనేది...
ArticlesNews

కలలో ఏసు ఆదేశం: హిందూ సాధువు విగ్రహం ధ్వంసం

కర్ణాటకలో హిందువులకు పూజనీయుడైన శివకుమార స్వామి విగ్రహాన్ని ఒక క్రైస్తవుడు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసాడు. పదిరోజుల క్రితం జరిగిన ఆ ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఆ విధ్వంసానికి పాల్పడిన క్రైస్తవ వ్యక్తిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసారు. ఆ విగ్రహం...
ArticlesNews

ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏమిటి?

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో గల జామా మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఏఎస్‌ఐ సర్వేకు అనుమతినిచ్చింది. పెరుగుతున్న ప్రార్థనా స్థలాల వివాదాలు తదనంతరం సంభల్‌లో హింస చెలరేగింది....
ArticlesNews

రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్‌ వందేళ్ల ఘన చరిత్ర

డిసెంబరు 11 గీతా జయంతి. ఇది హిందువులకు అత్యంత పవిత్రదినం. గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున వస్తుంది. ఈ దినాన్నే అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు గీతను బోధించాడని చెబుతారు. గీతా జయంతితో...
ArticlesNews

బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి

బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న మారణకాండ, మైనార్టీల మానవహక్కుల ఉల్లంఘనకు శాశ్వతంగా ముగింపు పలికేలా భారత ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశం పిలుపిచ్చింది. బంగ్లాదేశ్...
ArticlesNews

ఖండాంతరాలు దాటిన నిమ్మలకుంట ఖ్యాతి

హస్తకళల్లో తోలుబొమ్మలాట ఒకటి.. ఇది స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. ప్రజల్లో చైతన్యం నింపి ఆంగ్లేయులపై పోరాడేలా చేసింది. సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులో లేనప్పుడే తోలుబొమ్మలాట పెద్ద ఎత్తున ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. టీవీలు, సినిమాలు ప్రాచుర్యంలోకి రాని రోజుల్లోనే...
ArticlesNews

“ముస్లిం ఛాందసవాద కట్‌ముల్లాలతో దేశానికి ప్రమాదం”

‘ఒక దేశం పరిపాలన అక్కడి మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. మెజారిటీ ప్రజలకు సంక్షేమం కలిగించేది, వారిని సంతోషపెట్టే పద్ధతులే ఆమోదించబడాలి’ అని అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగ ఆవశ్యకత’ అనే...
1 156 157 158 159 160 329
Page 158 of 329