Articles

ArticlesNews

హైందవ విద్వేషానికి పరాకాష్ఠ

అక్కడ ముస్లిం అతివాదులు అన్ని హద్దులూ మీరిపోయారు. ఆలయాలపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, మగపిల్లలు మతదూషణ చేశారంటూ హత్యలు, లూటీలు, దహనాలూ ఇదీ బాంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితి. హిందువులను మాత్రమే కాక ఇతర మైనార్టీలైన బౌద్ధులు, క్రైస్తవులపై కూడా దాడులు జరుగుతున్నాయి....
ArticlesNews

ప్రాచీన భారతదేశపు వాణిజ్యానికి సాక్ష్యాలుగా లభించిన నాణేలు

పూర్వసామాన్యశకం 600 నుంచి 1000 సంవత్సరాల వరకూ కాలానికి సంబంధించిన నాణేలు రాజస్థాన్‌లోని పురాతత్వ ప్రదేశాల్లో లభించాయి. భారత చరిత్రలో పెద్ద ఎక్కువ వివరాలు తెలియని ఆ కాలానికి సంబంధించిన వివరాలు ఆ నాణేల వల్ల తెలిసాయి. ‘చీకటి యుగం’ అని...
ArticlesNews

నికార్సైన సత్యాగ్రహి పొట్టి శ్రీరాములు

( డిసెంబర్‌ 15 - పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ) తెలుగువారికి ప్రత్యక రాష్ట్రం కోరి.. దానికోసం చివరి వరకు పోరాడి ఆహుతి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన 1901 మార్చి 16న కటిక పేదరికం అనుభవిస్తున్న పొట్టి...
ArticlesNews

త్రిమూర్తుల అంశ దత్తాత్రేయ

( డిసెంబరు 14 - దత్త జయంతి ) మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో అవతారమెత్తిన దివ్యమూర్తి. ఆ స్వామి మేడి చెట్టు (ఔదుంబర్‌) నీడలో కొలువై ఉంటాడు. మూడు శిరస్సులు, ఆరు చేతులు...
ArticlesNews

కుంభమేళా.. ఐక్యతా మహాయజ్ఞం

మహాకుంభ మేళా అంటే ప్రపంచం మొత్తం చర్చించుకునేది అని, ఒకే ఐక్యతా రాగం వినిపించే వేదిక అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహాకుంభ మేళా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్ అంటే పవిత్ర నదులు, తీర్థస్థలాలున్న ప్రాంతమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో...
ArticlesNews

హిందూ ధర్మ రక్షణ ధ్యేయంగా పని చేసే అఖారాలకు ప్రత్యేక స్థానం.

2025లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభ మేళా జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో అన్ని అఖారాలలోని ఋషులు, సాధువులు మహా కుంభ మేళాలో పాల్గొని.. ఈ జాతరకు మరింత అందాన్ని...
ArticlesNews

కాషాయం కట్టి, త్రిశూలం పట్టి, గోరక్షకులుగా నటించిన ముస్లిం స్మగ్లర్లు

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా సత్రిక్ స్టేషన్ పోలీసులు మూడురోజుల క్రితం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. ఉమర్, అతని గ్యాంగ్ సభ్యులు ఆవులను స్మగ్లింగ్ చేసి వధిస్తున్న నేరానికి అరెస్ట్ అయ్యారు. అయితే ఆవుల స్మగ్లింగ్‌ కోసం వారు అనుసరించిన విధానం...
ArticlesNews

భారత్‌ అమ్ములపొదిలో వోరోనెజ్‌ రక్షణ కవచం

గగనతల రక్షణలో భారత్‌ అమ్ములపొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్‌-యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన ‘వోరోనెజ్‌ రాడార్‌’ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులను 8 వేల కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే సామర్థ్యం మన...
ArticlesNews

నాగా సాధువులు కుంభమేళాలోనే ఎందుకు కనిపిస్తారు? కారణమిదే..

హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే కుంభమేళా 2025, జనవరి 13 నుంచి ‍యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానుంది. కుంభమేళా సమయంలో నాగా సాధువులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇంతకీ నాగా సాధువుల ప్రత్యేకత ఏమిటి? వారి జీవనశైలి ఎలా ఉంటుంది? కుంభమేళాకు ఎందుకు...
ArticlesNews

గోవధ పై ప్రజాగ్రహం

పాలిచ్చే పాడి పశువులకు కొందరు కర్కశకులు పాడె కడుతున్నారు. బహిరంగంగానే పశువులను తరలించి వధించి మాంసం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గోవులను మాత్రం రాత్రి సమయాల్లో ఎవరికంటా కనబడకుండా తీసుకు వచ్చి వధిస్తున్నారు. ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం...
1 155 156 157 158 159 329
Page 157 of 329