మనపైకి కాలు దువ్విన వారిని కూడా ఆదుకున్న గుణం మనది : మోహన్ భాగవత్
కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ మొత్తాన్నీ స్వాధీనం చేసుకోగల సత్తా భారత్ కి ఉన్నప్పటికీ... భారత్ చాలా సంయమనం పాటించిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ వ్యవహరించిన తీరు విషయంలో ఆయన...













