భారత ఆధ్యాత్మిక జీవన వ్యాఖ్యాత… సంత్ నామ్దేవ్
మధ్యయుగంలో మొఘలులు, ముస్లిం రాజుల దండయాత్రలతో హిందుత్వం ముక్కలై పోతున్న సమయంలో ఈ దేశంలో ఎందరో ధర్మ గురువులు, భక్త సాధువులు జన్మించి ఏకాత్మ నిర్మాణానికి కృషి చేశారు. వేదాంత దర్శనం ద్వారా దేశాన్ని భక్తి మార్గంలో నడిపించారు. అటువంటి వారిలో...













