ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోశాలల గో..వ్యథ!
హైందవ ధర్మంలో గోవును సకల దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. గోమాత అంటారు. ఆవు పాలను అమ్మపాలతో సమానంగా భావిస్తారు.. అంతటి ప్రాధాన్యం గోవుకు ఇస్తారు.. అందుకే పూర్వం గోవులకు ఎక్కడికక్కడ గోశాలలు నిర్మించారు.. గోవులకు దానాలు చేశారు. ఎన్ని చట్టాలుంటే ఏం...













