సత్సంగాల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన, బాధ్యతలు మరింత పెరుగుతాయని విశ్వహిందూ పరిషత్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్...
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో దంపతులపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. కుప్వాడ్ పట్టణంలో చెత్త పారవేసే విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు....
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్కు ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) క్లీన్చిట్...
(శ్రావణ శుక్త సప్తమి - తులసీదాస్ జయంతి) గోస్వామి తులసీదాస్ తన మహాకావ్యాన్ని సాధారణ ప్రజల భాషలో రచించడం ద్వారా ఆధ్యాత్మిక సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించారు. సాధారణంగా...
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్ నుంచి భారత్కు తీసుకురావాలన్న అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచినట్లు చెబుతున్న...