కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలోని ఘంటసాల తాడేపల్లి గ్రామంలో ఉన్న మలయాళస్వామి ఆశ్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రుతి భారతి వేద పాఠశాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని...
కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని హరిహర తాలూకా పట్టణంలో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన సొహైల్(20) ఉపాధి కోసం హరిహరకు వచ్చి...
వారణాసి: సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన కాశీ (వారణాసి) త్వరలో శాకాహార నగరంగా మారనుంది. నగర పవిత్రత, పరిశుభ్రత పరిరక్షణ లక్ష్యంగా వారణాసి మున్సిపల్ కార్పొరేషన్...
డెన్మార్క్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా మసీదుల నుంచి బహిరంగంగా వినిపించే ఇస్లామిక్ ప్రార్థన పిలుపు 'అజాన్'పై నిషేధం విధించే అంశాన్ని...
అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శేషావతార ఆలయ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 11 మంది సాధు సంతులు హాజరయ్యారు. వీరి...