హిందూ ధర్మానికి మూలస్తంభాలు దేవాలయీలు. వాటి స్వయం ప్రతిపత్తి కోసం ఈ కార్యక్రమానికి విహెచ్పి పిలుపు మేరకు వచ్చిన హిందూ బంధువులకు స్వాగతం.
దేవాలయాల రక్షణకు ఎందరో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసారు. వేల సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడులకు గురవుతున్నాయి.
స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళయినా పరిస్థితిలో మార్పు లేదు. దేవాలయాలను ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాయి.
దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే నిర్వహణ ధార్మికంగా ఉంటుంది. ఇటీవల దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంఘటనలు హిందువులను కలచివేస్తున్నాయి.
దేవాలయాలు హిందువుల జీవనాడి. వాటిని కాపాడుకోవాలి. దేవాలయాల్లో అన్యమతస్తులు, నాస్తికులను ఉద్యోగులుగా, ట్రస్టుబోర్డు సభ్యులుగా చేర్చకూడదు.
అలా జరగాలంటే దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కావాలి.ఈ హిందూ శంఖారావ సభ భారత్లో దేవాలయాల విముక్తి పోరాటానికి నాంది
దేశంలో మొదటిసారి ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఆలయాలకు స్వయంప్రతిపత్తి సాధించేందుకు నడుం కడదాం, దానికి పూజ్య స్వామీజీల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం.
భారత్ తన ప్రతిష్ఠాత్మక బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి మరియు ఆకాశ్తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు విక్రయించే దిశగా చర్చలు జరుపుతోంది....
నలంద విశ్వవిద్యాలయం సమీపంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టంబిహార్ లోని నలంద విశ్వవిద్యాలయం సమీపంలోని ఒక జలాశయం వద్ద కాల్చిన ఇటుకలు, సున్నపు పూతతో నిర్మించిన...
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీబీపీ) జాతీయ ప్రతినిధి బృందం ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసింది. దేశ నిర్మాణంలో యువత పాత్ర, విద్యార్థుల సంక్షేమం, ఉన్నత...
భారత ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైన ఆధారం కేవలం రాజ్యాంగపరమైన నిబంధనలే కాదని, సామాజిక అవగాహన మరియు ప్రజాస్వామ్య చైతన్యమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార...
డాక్టర్ మన్మోహన్ వైద్య 2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలు 1905 - 1911 మధ్య కాలంలో బెంగాల్ చూపించిన చైతన్యాన్ని, పట్టుదలను, జాతీయ భావాన్ని, తిరుగులేని పోరాటాన్ని...
మహారాష్ట్రలోని కళ్యాణ్ (తూర్పు) ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముస్లిం వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం...