న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీటిపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. హిందూ సమాజాన్ని, దాని...
బలూచిస్థాన్లో దశాబ్దాలుగా అనుసరిస్తున్న సైనిక అణచివేత ఫలించకపోవడంతో, పాకిస్థాన్ ప్రభుత్వం చివరికి ఇప్పుడు చర్చల మార్గాన్ని ఎంచుకుంది. ప్రావిన్స్లో తీవ్రమవుతున్న హింస, రాజకీయ, ఆర్థిక అసంతృప్తిని బలంతో...
బెంగళూరు : ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారు రెండు రోజుల పాటు పెర్మా కల్చర్ సదస్సును నిర్వహించారు. ఆహారంలో రసాయన అవశేషాలు పెరిగిపోవడం, క్షీణించిపోతున్న నేల...
బీజింగ్: చైనాకు చెందిన కవల సోదరీమణులు జిన్ యాన్షు, జిన్ యానై భరతనాట్య ప్రదర్శనతో బీజింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.బీజింగ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ 16 ఏళ్ల...
దేశీయ పశు జాతుల పరిరక్షణలో అస్సోం మరో కీలక ముందడుగు వేసింది. పశుసంవర్ధక, బయోటెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. అసోం రాష్ట్రానికి చెందిన...
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ఘాట్రోడ్డు ఏర్పాటుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఇందుకుగానూ దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం,...