అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో అద్భుతమైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ(అట్రీ), ఫెరిస్ క్రియేషన్స్లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది. అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. వందేళ్ల తరవాత బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేశారు. మొత్తం 16,724 చీమజాతుల్లో నీలి రంగు చీమలు అత్యంత అరుదు.
403views
You Might Also Like
శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
22
శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం...
రామనాథపురంలో శిలాయుగం ఆనవాళ్లు
31
తమిళనాడులోని రామనాథపురంలో పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 5,000 ఏళ్ల నాటి సమాధి మట్టి కుండలు, ప్రత్యేక చిహ్నాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి మెగాలిథిక్...
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి సప్తనదీ జలాలతో మహాభిషేకం
34
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. భక్తిశ్రద్ధల మధ్య స్వామివారికి సప్త పుణ్యనదుల జలాలతో...
కమనీయం జగన్నాథుని స్నానయాత్ర
38
విశ్వప్రసిద్ధ పూరీ క్షేత్రం లక్షల మంది భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగింది. జ్యేష్ఠపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనల (చతుర్థామూర్తులు) స్నానయాత్ర వైభవంగా నిర్వహించారు....
ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర..
38
హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్రకు కాశ్మీరీ ముస్లిం నేతలతోపాటు పౌర సంఘాల నేతలు తమ...
సింధూ జలాల కోసం పాక్ కొత్త నాటకం?
స్వాతంత్య్ర ఉద్యమాన్నిగానీ... బ్రిటిష్పై పోరాటాన్నిగానీ... 1947కు ముందు జరిగిన చరిత్రనుగానీ పెద్దగా పట్టించుకోని... అవిభాజ్య భారత్తో బంధాన్ని తమ విద్యార్థులకు బోధించని పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా... 5వేల...





