ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలో విద్యాభారతి మాతా రేవతి బాయి సంస్కార కేంద్రాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని శ్యామ్ నగర్ ప్రాంతంలో ఈ సంస్కారం కేంద్రం ప్రారంభమైంది....
పూరీలో మహాప్రభు జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆరెస్సెస్ స్వయంసేవకులు తమ నిస్వార్థ సేవను ఎప్పటిలాగే కొనసాగించారు. విస్తృతమైన సేవా కార్యక్రమాలలో చురుగ్గా...
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పెద్దబ్రాహ్మణవీధిలో వెలసిన శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో నేత్రోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం 14 రోజుల పాటు అనవాసర (ఏకాంత)...
రోజువారీ జీవితంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఆధ్యాత్మికత కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో ప్రశాంతతను నెలకొల్పే కేంద్రాలుగా దేవాలయాలు...
ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజా అసంతృప్తి మరోసారి ఉధృతమైంది. ప్రభుత్వం తమ 38 డిమాండ్ల చార్టర్ అమలుకు ఇచ్చిన గడువు ముగియడంతో ది జమ్ము...