
555views
విజయవాడ: జవద్ తుపాను కారణంగా ఆంధ్రా, తెలంగాణ మీదుగా పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లను అధికారులు రేపు, ఎల్లుండి రద్దు చేశారు. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగా చరవాణి సందేశం ద్వారా పంపనున్నట్టు అధికారులు తెలిపారు.


Source: Eenadu





