
1.5kviews
చైనా సైన్యం జరిపిన అమానుష దాడిలో మరణించిన వీరసైనికులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు రాష్ట్రమంతటా ప్రజలు చైనా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కొవ్వొత్తులు వెలిగించి అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని, స్వదేశీ వస్తువులనే వాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. నినాదాలు చేశారు. ఆ దృశ్యాలు VSK పాఠకుల కోసం……
విజయవాడలో……



విశాఖలో……



ఒంగోలులో…….


కోనసీమలో……
కర్నూలులో…..










