ఆలనాపాలనా లేకపోవడంతో విశాఖపట్నం కొత్త వెంకోజీపాలెంలోని శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వరాలయం సమీపానున్న గోశాలలో ఆవులు ఒక్కొక్కటి మృతిచెందుతున్నాయి. కనీసం చనిపోయిన ఆవులను అక్కడి నుంచి తీసేవారు కూడా లేరు....
ఆధ్యాత్మిక ప్రపంచంలో నేడు ఒక పవిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్లోని అత్యంత పవిత్రమైన శ్రీ కేదార్నాథ్ ధామం తలుపులు బుధవారం భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. మంచు కొండల...
ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ లో హిందూ యువకుడిని బలవంతంగా మతమార్పిడి చేసి, అతనితో ఇస్లామిక్ ఆచారాలు పాటింపజేసి, గోమాంసం తినిపించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఒక యువకుడిని...
నిత్యం భగవన్నామ స్మరణతోనే మానవ జీవితానికి మోక్షం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార...