గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న...
భారతీయ ఆవిష్కర్త శ్రీ హరినాథ్, పురాతన సనాతన సమయపాలనను ఆధునిక సాంకేతికతతో కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి పంచాంగ గడియారాన్ని అభివృద్ధి చేశారు. ఈ గడియారం తిథి, నక్షత్రం,...
-ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్, బీజేపీ “భారతీయతను నిర్లక్ష్యం చేస్తే స్వాతంత్ర్యానికి అర్థం ఉండదు. ప్రజల సమగ్ర పురోగతిని సాధించాలనే ఉద్దేశ్యంతో శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ...
తిరుపతి జిల్లాలో ఆలయాన్ని కూల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా తిరుచానూరు లోని వారాహి అమ్మవారి ఆలయాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. తిరుచానూరు పద్మావతి...
ప్రకాశం జిల్లా పీసీపల్లి గుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి ఆభరణాలు, హుండీలో కానుకలను దుండగులు కొల్లగొట్టారు. ఈ సంఘటన పీసీ మండలంలోని వెంగలాయపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. వెంగలాయపల్లి...
పాకిస్తాన్ తీరును మరోసారి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి విదేశాలకు వివరించే భారత దౌత్య బృందానికి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ...