బెంగళూరు : భారతదేశం హిందూ దేశంగా మారకుండా చూడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన పిలుపుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా...
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ)కు చెందిన ఓ ప్రొఫెసర్ తన వినూత్న బోధనా పద్ధతితో సోషల్ మీడియాలో...
ఒకే కశ్మీరం..కానీ భిన్న రూపాలు.. జవ్మ-కశ్మీర్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా అత్యంత కీలకమైన జోజిలా సొరంగా మార్గ పనుల కీలక ఘట్టం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది....
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం పొలాల్లో 15వ శతాబ్దం నాటి నంది శాసనం వెలుగుచూసింది. పురావస్తు శాఖ నల్లమల ప్రాంత శాసనాలపై చేస్తున్న అధ్యయ నంలో...
సోమేపల్లి సోమయ్యగారు తెలుగునాట 30 సంవత్సరాలపాటు ప్రాంత ప్రచారక్గా గ్రామగ్రామాన సంఘకార్యం కోసం అవిశ్రాంతంగా పర్యటిస్తూ ఒక్కొక్క స్వయంసేవక్ను గుర్తించి కార్యకర్తగా మలచిన తీరు అద్భుతం. సామాజిక...