భారత్ జోడో యాత్ర విరాళాల కోసం కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం!(వీడియో)
కొల్లాం: భారత్ జోడో యాత్రకు భారీగా విరాళాలు ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు కొల్లంలోని ఓ దుకాణంపై దాడి చేశారు. పార్టీ కార్యకర్తలు రూ.2000 రసీదు రాసినా.. తాను రూ.500 మాత్రమే ఇవ్వగలనని అనస్ అనే వ్యక్తి తెలిపాడు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై...

