News

అమరావతిలో పడవ బోల్తా, 11 మంది గల్లంతు

625views

అమరావతి: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. గాలేగావ్‌ సమీపంలో వార్దా నదిలో పడవ బోల్తా పడిరది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి